వార్తలు

  • Home
  • ‘ఇ-ఆఫీస్‌’పై వెనుకంజ- మూసివేత వాయిదా

వార్తలు

‘ఇ-ఆఫీస్‌’పై వెనుకంజ- మూసివేత వాయిదా

May 18,2024 | 09:33

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :అభివృద్ధి చేసే పేరుతో ఇ-ఆఫీస్‌ను కొద్దిరోజులు మూసివేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఇదే విషయాన్ని శుక్రవారం వెబ్‌సైట్‌లో…

టూరిస్ట్‌ బస్సులో చెలరేగిన మంటలు – 8మంది సజీవదహనం

May 18,2024 | 08:42

హర్యానా : హర్యానాలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిన్న అర్థరాత్రి ఒంటిగంట 30 నిముషాల సమయంలో కదులుతున్న టూరిస్ట్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి…

నేడు ఈఏపీ సెట్‌ ఫలితాలు

May 18,2024 | 11:59

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్‌) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు…

విదేశీ పర్యటనకు సిఎం జగన్‌

May 18,2024 | 08:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతోపాటు సతీమణి వైఎస్‌ భారతి, ఓటు వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు…

బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ ఆత్మహత్య

May 18,2024 | 08:05

నార్సింగి (హైదరాబాద్‌) : బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ (40) శుక్రవారం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ‘త్రినయని’తోపాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.…

Fatal accident – లారీని కారు ఢీకొట్టి నలుగురు మృతి

May 18,2024 | 07:53

గుత్తి (అనంతపురం) : అనంతపురం జిల్లా గుత్తి వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర…

ఏచూరి, దేవరాజన్‌ ప్రసంగాలు సెన్సార్‌

May 18,2024 | 09:21

-దూరదర్శన్‌, ఆకాశవాణి ‘అధికార నియంతృత్వం’ న్యూఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు జి.దేవరాజన్‌ ప్రసంగాల్లోని కొన్ని పదాలను…

ఎన్నికల హింసపై సిట్‌

May 18,2024 | 00:16

-ఐజి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మందితో కమిటీ -దర్యాప్తు ప్రారంభం నేటి సాయంత్రానికి నివేదిక నిర్లక్ష్యపు అధికారులపై కేసు నమోదు కీలక నేతలను అరెస్టుచేసే అవకాశం…

sugar medicines : షుగర్‌ మందుల ధరలు తగ్గింపు : కేంద్రం కీలక నిర్ణయం

May 17,2024 | 23:58

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వినియోగించే 41 ఔషధాలతోపాటు మధుమేహం, హృద్రోగ, కాలేయ వ్యాధుల చికిత్సలో వినియోగించే…