మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: చంద్రబాబు
అమరావతి: శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మే డే సందర్భంగా…
అమరావతి: శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మే డే సందర్భంగా…
ఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల…
అమెరికా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. కోర్టు హెచ్చరించినా నోరు పారేసుకున్న ట్రంప్ కు…
హైదరాబాద్: ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఎస్సార్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శ్రావణ్కుమార్ వివరాల ప్రకారం..…
ముంబై: భర్త, అతని బంధువులపై లేనిపోని ఆరోపణలతో కేసులు నమోదు చేసి వేధించడంపై బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను భార్య ఇలా…
దక్షిణాసియా: ఈ ఏడాది దక్షిణాసియాలో వానలే వానలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్ లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) తెలిపింది. నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా…
కోటా: దేశంలో పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన కోటా (రాజస్థాన్) నగరంలో.. పరీక్షల ఒత్తిడి మరో విద్యార్థిని బలితీసుకుంది. సారీ నాన్నా.. అంటూ ఆ విద్యార్థి సూసైడ్…
అమరావతి: పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల…
హైదరాబాద్: రానున్న 18వ లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకమైనవనీ, అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో జరుగనున్నాయని , గత 70 ఏళ్లుగా జరిగిన సాధారణ ఎన్నికలు కావని సిపిఐ…