వార్తలు

  • Home
  • 20 గంటలు శ్రమించి.. చిన్నారికి ఊపిరి పోసి..

వార్తలు

20 గంటలు శ్రమించి.. చిన్నారికి ఊపిరి పోసి..

Apr 4,2024 | 21:43

బోరుబావిలో పడ్డ పసివాడిని రక్షించిన సహాయక బలగాలు  కర్ణాటకలోని విజయపురలో ఘటన బెంగళూరు : కర్ణాటకలోని బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి కథ సుఖాంతమైంది. సహాయక బలగాలు…

వైసిపికి ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా

Apr 4,2024 | 21:39

 కాంగ్రెస్‌లో చేరే అవకాశం ! ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా) : వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ప్రకటించారు. ఈ…

ప్రజాక్షేత్రంలో పోటీ పక్కా : ఎంపి రఘురాం కృష్ణంరాజు

Apr 4,2024 | 21:12

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ : ఈ ఎన్నికల్లో తాను పక్కాగా పోటీలో ఉంటానని నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. అయితే, తాను పార్లమెంటుకు వెళ్లాలనుకుంటున్నానని,…

టిప్పర్‌ డ్రైవర్లకూ ‘వాహన మిత్ర’

Apr 4,2024 | 21:09

దళితులంటే బాబుకు చిన్నచూపు తొలి సంతకం వలంటీర్‌ వ్యవస్థపైనే  మేమంతా సిద్ధం సభలో సిఎం ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : మళ్లీ అధికారంలోకి రాగానే టిప్పర్‌…

417 మంది వలంటీర్ల రాజీనామా

Apr 4,2024 | 21:07

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో 417 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా గురువారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను ఎంపిడిఒ, మున్సిపల్‌ కార్యాలయాల్లో,…

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

Apr 4,2024 | 21:04

ప్రజాశక్తి- చౌడేపల్లి (చిత్తూరుజిల్లా) : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల…

బొజ్జల వెంకటసుధీర్‌ రెడ్డిపై హత్యాయత్నం

Apr 4,2024 | 21:02

సెల్ఫీ తీసుకుంటుండగా కత్తి తీసిన నిందితుడు  అడ్డుకున్న కార్యకర్తలు – పోలీసులకు అప్పగింత ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. సెల్ఫీ…

అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ రద్దు చేయాలి

Apr 4,2024 | 20:55

తెలంగాణ హై కోర్టులో సిబిఐ కౌంటర్‌ దాఖలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులను ప్రలోభాలకు…

ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్న ఇసి : సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 4,2024 | 20:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఎలాంటి కారణాలు చూపకుండానే ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించడం తగదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి…