వార్తలు

  • Home
  • పదకొండేళ్ల చిన్నారికి విజయవంతంగా గుండె మార్పిడి

వార్తలు

పదకొండేళ్ల చిన్నారికి విజయవంతంగా గుండె మార్పిడి

Dec 20,2023 | 11:13

శ్రీకాకుళం నుంచి తిరుపతికి గ్రీన్ చానల్ ద్వారా తరలించిన వైద్య సిబ్బంది బ్రెయిన్ డెత్ కు గురైన 50 ఏళ్ల వ్యక్తి నుంచి గుండె సేకరణ ప్రజాశక్తి-తిరుపతి…

అంగన్‌వాడీ పిల్లలకు వండి పెట్టలేం

Dec 20,2023 | 11:12

 డిఇఒకు తెలిపిన ఎండిఎం కార్మికులు ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌  :  అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వంట చేసి పెట్టాలని అధికారులు…

హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు

Dec 20,2023 | 11:04

చెన్నయ్ : తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు. తూతుకూడి జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్‌లో చిక్కుకుపోయిన 800 మందిని రక్షించేందుకు…

రోడ్లంటే చులకనే! 

Dec 20,2023 | 11:03

  జాతీయ రహదారులూ నత్తనడకనే ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :    రోడ్ల నిర్మాణం అంటే రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్రానికీ చిన్న చూపు మాదిరే కనిపిస్తోంది.…

రోడ్డెక్కిన రైతులు

Dec 20,2023 | 10:56

ధాన్యం టాక్టర్లతో నిరసన అధికారుల హామీతో ఆందోళన విరమణ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన రైతులు తమ ధాన్యం కొనుగోలు…

ప్రకటనలకు రూ. 967 కోట్లు

Dec 20,2023 | 10:49

న్యూఢిల్లీ : 2019-20 నుండి 2023-24 వరకూ ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించేందుకు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ) ద్వారా పత్రికలలో ప్రకటనల నిమిత్తం రూ.967.46…

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో సిసికే పట్టం 

Dec 20,2023 | 10:28

89.6 శాతం ఓట్లతో గెలుపు కైరో : ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షులు అబ్దెల్‌-ఫత్తా అల్‌-సిసి ఘన విజయం సాధించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోలైన…

ఉత్తరప్రదేశ్‌లో అంబులెన్స్‌కూ దిక్కులేదు

Dec 20,2023 | 10:22

తోపుడు బండిపై భార్య మృతదేహాన్ని తరలించిన భర్త లక్నో : గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రిలో మరణించిన తన భార్య మతదేహాన్ని తోపుడు బండిపై మోసుకెళ్తూ కనిపించాడు ఓ భర్త.…

దేశంలో అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్‌ 

Dec 20,2023 | 10:18

టాప్‌ 5 శతకోటీశ్వర్ల జాబితాలో చోటు ఈ ఏడాది అదానీ, అంబానీలకంటే అధిక ఆర్జన న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్నులు ఎవరంటే, ముందుగా గుర్తుకు వచ్చే…