వార్తలు

  • Home
  • జామియా మసీదులో ఈద్ ప్రార్థనలను నిలిపివేత

వార్తలు

జామియా మసీదులో ఈద్ ప్రార్థనలను నిలిపివేత

Apr 11,2024 | 07:39

శ్రీనగర్ : కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని జామియా మసీదులో ఈద్ ప్రార్థనలను నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామున ప్రార్థనల అనంతరం మసీదు గేట్లకు తాళాలు…

తేజస్వీ యాదవ్ ‘చేప వల’

Apr 11,2024 | 07:35

న్యూఢిల్లీ : ఎన్నికల్లో సీట్లు నిలబెట్టుకోలేక సతమతమవుతున్న బీజేపీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ‘చేప వల’లో చిక్కింది. హెలికాప్టర్ రైడ్‌లో వికాశీల్…

తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ!

Apr 11,2024 | 07:09

ప్రజాశక్తి-తెలంగాణ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా అవుతున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత దాదాపు 36,000…

కర్ణాటక కమలంలో కలహాల కుంపటి

Apr 11,2024 | 04:37

 సగానికిపైగా స్థానాల్లో అసమ్మతులు  చల్లార్చేందుకు నేరుగా రంగంలోకి అమిత్‌ షా ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బిజెపిలో కలహాల కుంపచటి రాజుకుంది.…

ఇదేనా వికసిత భారత్‌?

Apr 11,2024 | 04:30

పోషకాహార లోపంతో చిన్నారుల కుంగుబాటు  మహిళలు, పిల్లల్లో పెరుగుతున్న రక్తహీనత  ఆకలితో అల్లాడుతున్న శిశువులు  ఆహార సబ్సిడీల్లో కోత  మోడీ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన ‘రిపోర్ట్‌ కార్డ్‌’…

విజేతలు తక్కువే…!

Apr 11,2024 | 04:10

పెరుగుతున్న మహిళా అభ్యర్థుల సంఖ్య  అయినా లోక్‌సభలో అడుగు పెట్టింది కొద్ది మందే  ధనబలం, కండబలాన్ని తట్టుకోవడం కష్టమవుతోందన్న నిపుణులు న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ…

విశాఖలో కూటమి అగచాట్లు

Apr 11,2024 | 03:50

 పలు అసెంబ్లీ సీట్లలో అసంతృప్తులు  ఎంపి స్థానం కోసం బిజెపి నేత జివిఎల్‌ పట్టు  ఢిల్లీకి లేఖల పర్వం ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :…

ఉండిలో ‘రఘురామ’ చిచ్చు

Apr 11,2024 | 03:40

ఇప్పటికే రెబల్‌ అభ్యర్థిగా శివ ప్రచారంతో తలనొప్పులు  తాజాగా టిడిపి అభ్యర్థి మంతెన రామరాజు మార్పు చర్చతో రాజీనామా హెచ్చరికలు రసవత్తరంగా పశ్చిమ డెల్టా రాజకీయం ప్రజాశక్తి-ఏలూరు…