వార్తలు

  • Home
  • దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే

వార్తలు

దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే

Apr 19,2024 | 13:01

న్యూఢిల్లీ :    దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ…

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి : ఎన్నికల అబ్జర్వర్‌ రమేష్‌ భారతి ఆదేశాలు

Apr 19,2024 | 12:36

ప్రజాశక్తి -పులివెందుల రూరల్‌ (కడప) : మే 13న జరగనున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలకు లోబడి అందరూ పనిచేసి ఎన్నికలను ప్రశాంత…

తెలంగాణ స్టేట్‌ ఆడిట్‌ అడ్వైజరీ బోర్డ్‌ సభ్యులుగా ఎం.వేణుగోపాలరావు

Apr 19,2024 | 14:11

హైదరాబాద్  :   సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎం. వేణుగోపాలరావు తెలంగాణ   స్టేట్‌ ఆడిట్‌ అడ్వైజరీ బోర్డ్‌ (ఎస్‌ఎఎబి) సభ్యులుగా    నియమితులయ్యారు. 2024-26 రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో…

సిపిఎం అభ్యర్థిని గెలిపించండి : సిపిఎం నేత పి.మధు

Apr 19,2024 | 11:43

విజయవాడ : బాబూరావు నామినేషన్‌ ర్యాలీ శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని పైపులరోడ్డు సెంటర్‌, సింగ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి…

విజయవాడలో సిపిఎం అభ్యర్థి బాబూరావు నామినేషన్‌ ర్యాలీ

Apr 19,2024 | 14:57

విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు నామినేషన్‌ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. సింగ్‌ నగర్‌ పైపుల్‌ రోడ్డు నుండి ఎంబి విజ్ఞాన…

యానాంలో కొనసాగుతోన్న పుదుచ్చేరి లోక్‌ సభ పోలింగ్‌

Apr 19,2024 | 10:38

యానాం (కాకినాడ) : యానాం నియోజకవర్గ పరిధిలోని 33 పోలింగ్‌ కేంద్రాలలో పుదుచ్చేరి లోక్‌ సభ పోలింగ్‌ ప్రక్రియ శుక్రవారం కొనసాగుతోంది. యానాం ప్రభుత్వ పశువుల ఆసుపత్రులోని…

సార్వత్రిక ఎన్నికలు – ఓటేసిన ప్రముఖులు

Apr 19,2024 | 10:24

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌,…

Kenya – కుప్పకూలిన సైనిక హెలికాప్టర్‌ – 10మంది మిలటరీ అధికారులు మృతి

Apr 19,2024 | 10:15

నైరోబీ (కెన్యా) : కెన్యాలో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలి 10మంది మిలటరీ అధికారులు మృతి చెందిన దుర్ఘటన గురువారం జరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు…

పండ్లరసంలో విషం కలిపారు.. ఆసుపత్రిలో ఉన్నా : నటుడు మన్సూర్‌ అలీఖాన్‌

Apr 19,2024 | 09:59

ఆర్కేనగర్‌ (తమిళనాడు) : నిన్న ఎన్నికల ప్రచారంలో ఎవరో పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని దాని ఫలితంగానే తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని నటుడు…