వార్తలు

  • Home
  • సందేశ్‌ఖలి కేసుపై బెంగాల్‌ పిటిషన్‌ కొట్టివేత

వార్తలు

సందేశ్‌ఖలి కేసుపై బెంగాల్‌ పిటిషన్‌ కొట్టివేత

Mar 11,2024 | 23:59

న్యూఢిల్లీ : సందేశ్‌ఖలి దురాగతాల కేసును సిబిఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. సందేశ్‌ఖలి కేసు విచారణను, నిందితుడు…

పౌరసత్వ సవరణ చట్టం అమలు.. రూల్స్‌ నోటిఫై చేసిన హౌం శాఖ

Mar 11,2024 | 18:45

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం 2019…

రైలు ఢీ కొని ఇద్దరు కార్మికులు మృతి

Mar 11,2024 | 18:09

రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం  మృతుల బందువులు ఆరోపణ  30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : రైలు ఢీ కొని ఇద్దరు కార్మికులు మృతి…

వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్‌ రెడ్డికి బెయిల్‌

Mar 11,2024 | 22:56

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై…

Kuno National Park: ఐదు కూనలకు జన్మనిచ్చిన ‘గామిని’..

Mar 11,2024 | 17:19

 26కు చేరిన మొత్తం చిరుతల సంఖ్య కునో నేషనల్‌ పార్క్‌లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఐదేళ్ల ఆడ చిరుత ‘గామిని’ ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ మేరకు…

Prof. Saibaba: కేసులో ‘మహా’ సర్కారుకు షాక్‌

Mar 12,2024 | 00:02

 తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మావోయిస్టులతో లింకు ఉన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబాతోపాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా…

ఆకలితో గాజాలో రంజాన్

Mar 11,2024 | 16:43

గాజా : గాజా నగరంలో ఆకలి, బాంబుల మధ్య పాలస్తీనియన్లు రంజాన్ ప్రారంభానికి సిద్ధమయ్యారు. కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడంతో ఈ ఏడాది రంజాన్ తీవ్ర అభద్రతా…

పెళ్లి బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

Mar 11,2024 | 16:28

ఘాజీపూర్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఘాజీపూర్‌లో విద్యుత్‌ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా..…

Jairam Ramesh : టిడిపి, జనసేనలతో బిజెపి ఎందుకు పొత్తు పెట్టుకుంది? : జైరాం రమేష్‌

Mar 11,2024 | 16:29

సూరత్‌ (గుజరాత్‌) : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుందనే నమ్మకం ఉంటే.. టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది…