వార్తలు

  • Home
  • మహాబలిపురం బీచ్‌లో విషాదం

వార్తలు

మహాబలిపురం బీచ్‌లో విషాదం

Mar 3,2024 | 08:23

-చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థి మృతి -మరో ఇద్దరు గల్లంతు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌, పలమనేరు :తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు…

195 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా

Mar 3,2024 | 08:18

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి…

5న బిసి డిక్లరేషన్‌

Mar 3,2024 | 08:09

పవన్‌తో విభేదాల సృష్టికి జగన్‌ యత్నం టిడిపి అధినేత చంద్రబాబు ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు చేరిక ప్రజాశక్తి- నెల్లూరు, గుంటూరు జిల్లా ప్రతినిధులు :…

ఎంఎస్‌పికి చట్టబద్ద హామీ, కుల గణన, ఉద్యోగ ఖాళీల భర్తీ -కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో

Mar 2,2024 | 22:10

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రైతులకు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టపరమైన హామీ, దేశవ్యాప్తంగా కులగణన, ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఖాళీల భర్తీ 2024 లోక్‌సభ…

గాజువాక అసెంబ్లీ, విశాఖ పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ

Mar 2,2024 | 21:01

నేటి ‘ఉక్కు’ మహా పాదయాత్రకు మద్దతు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): రానున్న ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ, విశాఖ పార్లమెంట్‌…

శ్రీవారి లడ్డూ ధర తగ్గించలేం

Mar 2,2024 | 20:57

– ఫిబ్రవరి హుండీ ఆదాయం రూ.111 కోట్లు – డయల్‌ యువర్‌ ఇఒ కార్యక్రమంలో ఎవి ధర్మారెడ్డి ప్రజాశక్తి- తిరుమల: శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువు తగ్గలేదని,…

తాడిపత్రిలో పైప్‌లైన్‌ వివాదం

Mar 2,2024 | 20:54

– పెన్నానదిలో టిడిపి, వైసిపి నేతల మధ్య మాటలయుద్ధం – పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌ :అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తాగునీటి పైప్‌లైన్‌…

కౌలు రైతులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ – సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలి

Mar 2,2024 | 21:26

– రాజకీయ పార్టీలకు ఎపి కౌలు రైతుల సంఘం వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కౌలు రైతుల సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో…

బిజెపిని, ఆ పార్టీలను బలపరిచే వారిని ఓడించండి- సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

Mar 2,2024 | 20:07

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ :బిజెపిని, దానిని బలపరిచే పార్టీలను ఓడించాలని కార్యకర్తలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. సిపిఐ ఉమ్మడి కర్నూలు జిల్లా జనరల్‌ బాడీ సమావేశం…