వార్తలు

  • Home
  • అనారోగ్యంతో మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమెరికా రక్షణ మంత్రి

వార్తలు

అనారోగ్యంతో మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమెరికా రక్షణ మంత్రి

Feb 12,2024 | 13:28

వాషింగ్టన్‌ : కొద్దినెలల క్రితం ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారినపడిన అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఆస్టిన్‌ మూత్రాశయ సమస్యతో బాధపడుతున్నారు. డిసెంబరులో…

18 నెలల తర్వాత ఖతార్‌ నుంచి భారత్‌కు చేరుకున్న నేవీ అధికారులు

Feb 12,2024 | 12:42

న్యూఢిల్లీ : దౌత్యపరంగా భారత్‌ భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ అధికారులను ఖతార్‌ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో…

మధురలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు సజీవదహనం

Feb 12,2024 | 12:19

మధుర (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది. మధురలోని మహావన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి మైల్‌ స్టోన్‌…

విశాఖ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన విశాల్ గున్ని

Feb 12,2024 | 15:17

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : 2010 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి విశాల్ గున్ని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని డిఐజి రేంజ్ కార్యాలయంలో విశాఖపట్నం రేంజ్…

హుక్కా పార్లర్లపై నిషేధం – తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

Feb 12,2024 | 12:07

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సిఎం రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్‌బాబు ఈ బిల్లును…

విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నితీష్‌

Feb 12,2024 | 13:48

పాట్నా : బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ బిజెపి మద్దతుతో మరోసారి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు – వాడీవేడి చర్చలు

Feb 12,2024 | 11:39

తెలంగాణ : చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాల్లో … కాంగ్రెస్‌-బిఆర్‌ఎస్‌ ల మధ్య వాడీ వేడి…

షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ

Feb 12,2024 | 11:10

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎపిపిసిసిి) అధ్యక్షులు వైఎస్‌ షర్మిల రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీని అఖిల భారత కాంగ్రెస్‌…

బిజెపికి 370కి పైగా స్థానాలు – మోడీ జోస్యం

Feb 12,2024 | 11:08

ఝబువా : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపియే విజయం సాధిస్తుందని, 370కి పైగా స్థానాల్లో గెలుపొందుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్‌లో వివిధ అభివృద్ధి…