వార్తలు

  • Home
  • ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్నితక్షణం రద్దు చేయాలి

వార్తలు

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్నితక్షణం రద్దు చేయాలి

Feb 5,2024 | 20:13

ప్రజా సంఘాల సదస్సు డిమాండ్‌ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా…

42 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

Feb 5,2024 | 20:09

ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం) : విశాఖపట్నం నుంచి ఒడిశాకు తరలిస్తున్న 42 కేజీల గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…

22 నుంచి విశాఖలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు

Feb 5,2024 | 20:02

సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు…

ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోంది : రాహుల్‌

Feb 5,2024 | 18:10

రాంచీ : ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యారు…

లక్నోజిల్లా జైల్లో 63 మందికి హెచ్‌ఐవి

Feb 5,2024 | 17:22

లక్నో : దేశంలో మరోసారి హెచ్‌ఐవి కేసులు వెలుగుచూశాయి. లక్నో జిల్లా జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకిందని తాజాగా జైలు అధికారులు వెల్లడించారు. గతేడాది…

బకాయిలకై మిమ్స్ ఉద్యోగుల ఆందోళన

Feb 5,2024 | 16:39

బకాయి డీఏలు చెల్లించాలి సస్పెండ్ చేసిన ఉదోగ్యులను విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని డిమాండ్ నగరంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా  ప్రజాశక్తి-విజయనగరం టౌన్…

పవన్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ..

Feb 5,2024 | 16:12

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.. వైసిపిని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా?…

సిసోడియాకు ఊరట

Feb 5,2024 | 16:11

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆప్‌ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను గతేడాది మార్చిలో ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆయన ఈ…

ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారు..

Feb 5,2024 | 16:02

 సిఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం హైదరాబాద్‌: కష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌(కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందని…