వార్తలు

  • Home
  • Jayant Sinha : నన్ను టార్గెట్ చేశారు – షోకాజ్‌ నోటీసులివ్వడంపై బిజెపి ఎంపీ

వార్తలు

Jayant Sinha : నన్ను టార్గెట్ చేశారు – షోకాజ్‌ నోటీసులివ్వడంపై బిజెపి ఎంపీ

May 23,2024 | 16:52

రాంచీ : జార్ఖండ్‌ బిజెపి తనకు షోకాజ్‌ నోటీసులు పంపడం ఆశ్చర్యం కలిగించిందని బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి జయంత్‌సిన్హా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను…

బెంగళూరు హౌటళ్ళకు బాంబు బెదిరింపులు..

May 23,2024 | 16:03

బెంగళూరు: బెంగళూరులోని ప్రముఖ హౌటల్‌ ఒట్టేరా సహా మరో రెండింటికి బెదిరింపులు వచ్చాయి. ఒక ఈ-మెయిల్‌ అడ్రస్‌ నుంచి ఇవి వచ్చినట్లు హౌటల్‌ యాజమాన్యాలు తెలిపాయి. నేడు…

సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం

May 23,2024 | 15:54

కాపాడిన త్రీ టౌన్‌ పోలీసులు ప్రజాశక్తి-కాకినాడ : సెల్ఫోన్‌ దొంగతనం చేసావ్‌ అంటూ.. చేసిన నిందలకు తట్టుకోలేక ఒక యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు…

నరసరావుపేట కోర్టు వద్ద పోలీసుల పహారా…

May 23,2024 | 16:33

ప్రజాశకి-నరసరావుపేట : రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీ…

ఏపీ నీట్‌లో పీహెచ్‌డి కోర్స్‌లకు ఆన్‌ లైన్‌ దరఖాస్తులు ఆహ్వానం

May 23,2024 | 15:35

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ నీట్‌)లో 2024-25 జూన్‌ సెషన్‌కు సంబంధించిన పీహెచ్‌డి (ఫుల్‌ టైమ్‌, పార్ట్‌ టైమ్‌). ఇంటర్‌ డిస్సిప్లినరీ…

పరామర్శలకు ఇది సమయం కాదు : సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా

May 23,2024 | 15:12

ప్రజాశక్తి-అమరావతి : ఇప్పుడిప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తోందని.. ఈ సమయంలో టిడిపి నేతలు మాచర్లకు వెళ్లడం మంచిది కాదని సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.…

దుర్గమ్మను దర్షించుకున్న డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా

May 23,2024 | 14:29

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా గురువారం కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ఈ…

గోపీచంద్‌ను అభినందించిన ఆచార్య యార్లగడ్డ

May 23,2024 | 13:42

ఎన్ టి ఆర్ స్మారక వంద రూపాయల నాణెం బహుకరణ దిగ్విజయంగా రోదసియాత్ర పూర్తి చేసుకున్న తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూరను మాజీ రాజ్య సభ సభ్యుడు,…

ఉద్యమాల రూపకల్పనకు కసరత్తు

May 23,2024 | 13:35

వ్యవసాయ కార్మిక సంఘంరాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రజాశక్తి-బి.కొత్తకోట : రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల రూపకల్పనకు రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు, రేపు…