వార్తలు

  • Home
  • ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్‌

వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

Mar 4,2024 | 15:44

ప్రజాశక్తి-తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ హీరోయిన్‌ సమంత దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆలయంలోకి చేరుకున్న సమంతకు, అధికారులు దర్శన ఏర్పాట్లు…

మెక్సికో తదుపరి అధ్యక్షురాలి ఎన్నిక ప్రచారం విజయవంతం

Mar 4,2024 | 15:20

మెక్సికో సిటీ : మెక్సికో తదుపరి అధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న క్లాడియా షీన్‌బామ్‌ గత శుక్రవారం చేపట్టిన  ఎన్నికల ప్రచారం   విజయవంతమైంది.   సెంట్రల్‌ మెక్సికో సిటీలోని జకాలో…

నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

Mar 4,2024 | 15:07

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి…

పాడి రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం : భట్టి

Mar 4,2024 | 14:55

హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ హైటెక్స్‌ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. పాడిరంగం అభివృద్ధి కోసం…

గాజాలో 15కు చేరిన చిన్నారుల ఆకలి చావులు

Mar 4,2024 | 16:37

గాజా : కాల్పుల విరమణ చర్చలు పురోగమిస్తుండగా, మరోవైపు గాజాలో పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా గాజాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రి ఇంటెన్సివ్…

సెల్‌ టవర్‌ ఎక్కి డీఎస్సీ అభ్యర్థి నిరసన

Mar 4,2024 | 14:26

ప్రజాశక్తి-గుంటూరు : 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ టీచర్స్‌లో మిగిలిపోయిన రెండు వేల మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బా…

పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ర్యాలీలు

Mar 4,2024 | 14:07

బెత్లెహెం : పాలస్తీనా ప్రజలకు మద్దతుగా, గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ రాజధానులు, నగరాల్లో శనివారం భారీ ప్రదర్శనలు, ర్యాలీలు…

కర్ణాటకలో విద్యార్థినిపై యాసిడ్‌ దాడి!

Mar 4,2024 | 13:32

కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలోని కడబాలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో విద్యార్థినిపై యాసిడ్‌ దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థినితో పాటు…