నంద్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలతో భారీ వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలతో భారీ వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత…
ఆ కామాంధుడు.. మాకొద్దు..!సైన్స్ టీచర్ను తొలగించాలని విద్యార్థుల ధర్నాపాఠశాల ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులుప్రజాశక్తి- సత్యవేడు : తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు జెడ్పీ…
– ప్రకటన పరిమాణంపై రామ్దేవ్బాబాను ప్రశ్నించిన సుప్రీం కేంద్రానికి మొట్టికాయలు న్యూఢిల్లీ : క్షమాపణలు చెబుతూ వార్తా పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు, ఉత్పత్తులకు సంబంధించి గతంలో మీరు…
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రం ఖమ్మం ఎంపి స్థానం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీనే బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.…
మన్మోహన్ ప్రకటనను వక్రీకరించారు తేల్చి చెప్పిన ‘ఫ్యాక్ట్ చెక్’ న్యూఢిల్లీ : ఆదివారం రాజస్థాన్లోని బాన్స్వారాలో ప్రధానమంత్రి మోడీ చేసిన విద్వేష ప్రసంగంలో పేర్కొన్నవి చాలావరకు అసత్యాలు,…
-విజయవాడ ఇసిపై కూడా తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతున్న వేళ ఎన్నికల కమిషన్ కీలక…
మణిపూరలో అల్లర్లకు వ్యతిరేకంగా అక్కడికి చేరుకొని శాంతిని నెలకొల్పేందుకు కృషి చేశారు. రైతుల పోరాటం, ప్రజల జోక్యం వంటి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నారు. మణిపూర్ అల్లర్లకు నిరసనగా…
కేరళ వాయనాడ్ లోక్సభ స్థానం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మారింది. అందుక్కారణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇక్కడి నుంచి రెండవ తడవ పోటీ చేయడమే. సహజంగానే రాహుల్ గాంధీపై…
-ఎన్నికల ముందు రచ్చ – బిజెపి, బిఆర్ఎస్, టిడిపి, -వైసిపి బెంబేలు ఎలక్షన్ డెస్క్ :రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెగాసిస్ ప్రకంపనలు బిజెపి, బిఆర్ఎస్, టిడిపి,…