పోలవరం నిర్వాసితులను ముంచిన బిజెపి, టిడిపి, వైసిపి
– ఈ ఎన్నికల్లో వారికి బుద్ధిచెప్పండి : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):పోలవరం నిర్వాసితులను నిండా ముంచేసి బిజెపి, టిడిపి, వైసిపిలు కాంట్రాక్టర్ల…
– ఈ ఎన్నికల్లో వారికి బుద్ధిచెప్పండి : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):పోలవరం నిర్వాసితులను నిండా ముంచేసి బిజెపి, టిడిపి, వైసిపిలు కాంట్రాక్టర్ల…
– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను విజన్-22లో చేర్చింది చంద్రబాబే – స్వేచ్ఛ,Û ప్రజాస్వామ్యం అంటే ఏమిటో పవన్కు తెలుసా? – ప్రజాస్వామ్యం, లౌకికతత్వం బతకాలంటే ‘ఇండియా’తోనే సాధ్యం…
– చెల్లెళ్లను దూషించడంలో చరిత్రలో నిలుస్తారు : వైఎస్ షర్మిల ప్రజాశక్తి-కడప :ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి విలువలు, విశ్వసనీయత లేవని పిసిసి అధ్యక్షులు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్…
స్పీకర్ వాహనానికి ఆటో అడ్డం పెట్టిన చిన్నషళంత్రి గ్రామస్తులు ప్రజాశక్తి – సరుబుజ్జిలి, ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా) శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం చిన్న షళంత్రిలో శాసనసభ…
– దోపిడీదారులకు అవకాశం ఇవ్వొద్దు – సిపిఎం అభ్యర్థుల ప్రచారం ప్రజాశక్తి – యంత్రాంగం:సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ముగింపు ఘడియలు సమీపిస్తుండడంతో సిపిఎం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం…
– ‘ఫ్యాన్’ వస్తేనే సంక్షేమం కొనసాగింపు – మోడీ సభల్లో ముస్లిం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రస్తావించగలరా? -మంగళగిరి, పుత్తూరు, కడప సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజాశక్తి –…
తిరువనంతపురం : సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని కేరళ ముఖ్యమంత్రి విజయన్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు జూన్…
ఎన్డిఎతో దేశానికి ప్రమాదం ఇండియా బ్లాక్ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ అరకు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, దానికి మద్దతు…
అమేథీ : భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్ గురించి ఎందుకు చర్చిస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం రేటు 45 ఏళ్ల…