వార్తలు

  • Home
  • పోలవరం నిర్వాసితులను ముంచిన బిజెపి, టిడిపి, వైసిపి

వార్తలు

పోలవరం నిర్వాసితులను ముంచిన బిజెపి, టిడిపి, వైసిపి

May 10,2024 | 22:15

– ఈ ఎన్నికల్లో వారికి బుద్ధిచెప్పండి : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):పోలవరం నిర్వాసితులను నిండా ముంచేసి బిజెపి, టిడిపి, వైసిపిలు కాంట్రాక్టర్ల…

బిజెపిది డబుల్‌ ఫెయిల్యూర్‌ సర్కార్‌

May 10,2024 | 21:52

– ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను విజన్‌-22లో చేర్చింది చంద్రబాబే – స్వేచ్ఛ,Û ప్రజాస్వామ్యం అంటే ఏమిటో పవన్‌కు తెలుసా? – ప్రజాస్వామ్యం, లౌకికతత్వం బతకాలంటే ‘ఇండియా’తోనే సాధ్యం…

జగన్‌కు విలువలు, విశ్వసనీయ లేదు

May 10,2024 | 21:50

– చెల్లెళ్లను దూషించడంలో చరిత్రలో నిలుస్తారు : వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-కడప :ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి విలువలు, విశ్వసనీయత లేవని పిసిసి అధ్యక్షులు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్‌…

మా ఊరు రావద్దు

May 10,2024 | 21:40

స్పీకర్‌ వాహనానికి ఆటో అడ్డం పెట్టిన చిన్నషళంత్రి గ్రామస్తులు ప్రజాశక్తి – సరుబుజ్జిలి, ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా) శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం చిన్న షళంత్రిలో శాసనసభ…

నిజాయితీ, నిబద్ధతకు పట్టం కట్టండి

May 10,2024 | 21:35

– దోపిడీదారులకు అవకాశం ఇవ్వొద్దు – సిపిఎం అభ్యర్థుల ప్రచారం ప్రజాశక్తి – యంత్రాంగం:సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ముగింపు ఘడియలు సమీపిస్తుండడంతో సిపిఎం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం…

కూటమి గెలిస్తే పథకాలు ఉండవు

May 10,2024 | 20:42

– ‘ఫ్యాన్‌’ వస్తేనే సంక్షేమం కొనసాగింపు – మోడీ సభల్లో ముస్లిం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రస్తావించగలరా? -మంగళగిరి, పుత్తూరు, కడప సభల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి –…

కేజ్రీవాల్‌ బెయిల్‌తో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం : విజయన్‌

May 10,2024 | 18:14

తిరువనంతపురం :   సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు జూన్‌…

ఫాసిస్టు ధోరణిలో బిజెపి పాలన

May 10,2024 | 17:46

ఎన్‌డిఎతో దేశానికి ప్రమాదం ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ అరకు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, దానికి మద్దతు…

Priyanka Gandhi : భారత్‌లో ఎన్నికలైతే.. పాకిస్థాన్‌ గురించి చర్చలెందుకు

May 10,2024 | 17:37

అమేథీ  :  భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్‌ గురించి ఎందుకు చర్చిస్తున్నామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం రేటు 45 ఏళ్ల…