ఎవరెస్ట్, ఎండిఆర్ మసాలాలపై నేపాల్ నిషేధం
ఖాట్మండు : నాణ్యతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్ బ్రాండ్లు తయారుచేస్తున్న సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు కొన్నింటి దిగుమతులు, విక్రయాలను నేపాల్ నిషేధించింది. సింగపూర్, హాంకాంగ్ల…
ఖాట్మండు : నాణ్యతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్ బ్రాండ్లు తయారుచేస్తున్న సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు కొన్నింటి దిగుమతులు, విక్రయాలను నేపాల్ నిషేధించింది. సింగపూర్, హాంకాంగ్ల…
తెలంగాణ ఇఎపిి సెట్ మొదటి ర్యాంకర్ ప్రణీత ప్రజాశక్తి- మదనపల్లి (అన్నమయ్య జిల్లా) : గుండె వైద్య నిపుణులు కావాలని తన ఆశయమని తెలంగాణ ఇఎపి సెట్లో…
ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో : తడిచిన ప్రతీ గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని…
‘ప్రబీర్ పుర్కాయస్థ’ విడుదలను స్వాగతిస్తూ జరిగిన సభలో వక్తలు ‘అలుపెరగని పోరాటం’ ఆవిష్కరించిన ఎంఎల్సి లక్ష్మణరావు ప్రజాశక్తి- విజయవాడ : న్యాయవ్యవస్థ పరిరక్షణకు ప్రజాస్వామికవాదులు నడుం కట్టాలని…
9మంది మృతి, 14మందికి గాయాలు గురుగ్రామ్ : హర్యానాలోని నుV్ా జిల్లాలో కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్ప్రెస్వేలో టూరిస్ట్ బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో పదేళ్ల బాలికతో…
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు ముంబయి : తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను రెచ్చగొడుతున్నారని, సమాజాన్ని చీలుస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున…
మూడంచెల భద్రతతో కట్టుదిట్టం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో, ఎచ్చెర్ల,ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఇవిఎమ్లను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్స్ భద్రతపై ఎన్నికల కమిషన్ ఫోకస్…
ఉత్తీర్ణతలో అమ్మాయిలదే ఆధిక్యం ఇంజనీరింగ్లో జ్యోతిరాధిత్య, అగ్రికల్చర్లో ప్రణీత ప్రథమం ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం…
ప్రజాశక్తి-గన్నవరం : ఎయిరిండియా విమాన సంస్థ జూన్ 15 నుంచి ముంబై- విజయవాడ మధ్య విమాన సర్వీసును నడపనుంది. బోయింగ్ ఎ320 విమానంలో 180 మంది ప్రయాణికులు…