వార్తలు

  • Home
  • ఎవరెస్ట్‌, ఎండిఆర్‌ మసాలాలపై నేపాల్‌ నిషేధం

వార్తలు

ఎవరెస్ట్‌, ఎండిఆర్‌ మసాలాలపై నేపాల్‌ నిషేధం

May 19,2024 | 00:20

ఖాట్మండు : నాణ్యతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్‌ బ్రాండ్‌లు తయారుచేస్తున్న సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు కొన్నింటి దిగుమతులు, విక్రయాలను నేపాల్‌ నిషేధించింది. సింగపూర్‌, హాంకాంగ్‌ల…

గుండె వైద్యులు కావడమే లక్ష్యం

May 19,2024 | 00:00

 తెలంగాణ ఇఎపిి సెట్‌ మొదటి ర్యాంకర్‌ ప్రణీత ప్రజాశక్తి- మదనపల్లి (అన్నమయ్య జిల్లా) : గుండె వైద్య నిపుణులు కావాలని తన ఆశయమని తెలంగాణ ఇఎపి సెట్‌లో…

తడిసిన ప్రతి గింజా కొంటాం : మంత్రి సీతక్క

May 18,2024 | 23:58

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : తడిచిన ప్రతీ గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని…

న్యాయవ్యవస్థ పరిరక్షణకు ప్రజాస్వామికవాదులు నడుం కట్టాలి

May 18,2024 | 23:55

 ‘ప్రబీర్‌ పుర్కాయస్థ’ విడుదలను స్వాగతిస్తూ జరిగిన సభలో వక్తలు  ‘అలుపెరగని పోరాటం’ ఆవిష్కరించిన ఎంఎల్‌సి లక్ష్మణరావు ప్రజాశక్తి- విజయవాడ : న్యాయవ్యవస్థ పరిరక్షణకు ప్రజాస్వామికవాదులు నడుం కట్టాలని…

టూరిస్ట్‌ బస్సులో మంటలు

May 18,2024 | 23:42

 9మంది మృతి, 14మందికి గాయాలు గురుగ్రామ్‌ : హర్యానాలోని నుV్‌ా జిల్లాలో కుండ్లి-మనేసర్‌-పాల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో టూరిస్ట్‌ బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో పదేళ్ల బాలికతో…

విభజించి పాలిస్తున్న ప్రధాని మోడీ

May 18,2024 | 23:37

కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే విమర్శలు ముంబయి : తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను రెచ్చగొడుతున్నారని, సమాజాన్ని చీలుస్తున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున…

స్ట్రాంగ్‌ రూమ్స్‌ భద్రతపై ఇసి ఫోకస్‌

May 19,2024 | 00:12

మూడంచెల భద్రతతో కట్టుదిట్టం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో, ఎచ్చెర్ల,ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఇవిఎమ్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్స్‌ భద్రతపై ఎన్నికల కమిషన్‌ ఫోకస్‌…

తెలంగాణ ఎప్‌సెట్‌లో మన రాష్ట్ర విద్యార్థులకే టాప్‌ ర్యాంకులు

May 19,2024 | 00:10

 ఉత్తీర్ణతలో అమ్మాయిలదే ఆధిక్యం  ఇంజనీరింగ్‌లో జ్యోతిరాధిత్య, అగ్రికల్చర్‌లో ప్రణీత ప్రథమం ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం…

జూన్‌ 15 నుండి ముంబై-విజయవాడ సర్వీస్‌

May 18,2024 | 21:51

ప్రజాశక్తి-గన్నవరం : ఎయిరిండియా విమాన సంస్థ జూన్‌ 15 నుంచి ముంబై- విజయవాడ మధ్య విమాన సర్వీసును నడపనుంది. బోయింగ్‌ ఎ320 విమానంలో 180 మంది ప్రయాణికులు…