వార్తలు

  • Home
  • సచివాలయ వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలి-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

వార్తలు

సచివాలయ వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలి-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Feb 17,2024 | 20:55

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని, రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం…

ఆత్మకూరులో నారా బ్రాహ్మణి పర్యటన

Feb 17,2024 | 11:47

ప్రజాశక్తి-మంగళగిరి రూరల్‌ (గుంటూరు) : ఆత్మకూరులో నారా బ్రాహ్మణి పర్యటించారు. ఆత్మకూరులోని చేనేత డైయింగ్‌ షేడ్‌ని పరిశీలించి.. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో…

ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల

Feb 17,2024 | 11:26

ఇరిగేషన్‌ శాఖలో అవినీతిపై ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ…

మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి..

Feb 17,2024 | 11:11

ప్రజాశక్తి-నంద్యాల : మెగా డీఎస్సీ కోసం నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్‌ పోస్టులు…

నేడు అంతరిక్షంలోకి ఇన్‌శాట్‌ 3-డిఎస్‌ ఉపగ్రహం

Feb 17,2024 | 11:07

జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 కౌంట్‌డౌన్‌ ప్రారంభం  ప్రజాశక్తి – సూళ్లూరుపేట (తిరుపతి) :జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 కౌంట్‌డౌన్‌ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం…

ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Feb 17,2024 | 11:03

విజయవాడ మార్గంలో నిలిచిన రైళ్లు చింతకాని: ఖమ్మం – విజయవాడ మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద శనివారం ఉదయం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. 113వ…

వీడియో కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ హాజరు

Feb 17,2024 | 12:31

ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఎక్సైజ్ పాలసీ కేసులో కోర్టుకు హాజరు కావాల్సిన కేజ్రీవాల్…

ఆర్‌టిసిలో 541 అద్దె బస్సులకు టెండర్లు

Feb 17,2024 | 09:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసిలో 541 అద్దె బస్సులకు ఆర్‌టిసి యజమాన్యం టెండర్లను ఆహ్వానించింది. రెండు ఎసి స్లీపర్‌, తొమ్మిది నాన్‌ ఎసి స్లీపర్‌, 22 సూపర్‌…

‘రాజధాని ఫైల్స్‌’ చూడండి : ప్రజలకు చంద్రబాబు పిలుపు

Feb 17,2024 | 09:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్లి రాజధాని ఫైల్స్‌ సినిమాను చూసి వాస్తవాలను తెలుసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ముఖ్యమంత్రి స్థానంలో…