వార్తలు

  • Home
  • ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదం – ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి

వార్తలు

ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదం – ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి

Mar 9,2024 | 11:41

ఉంగుటూరు (కృష్ణా జిల్లా) : ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని…

వివేకా హత్య కేసు – అఫ్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తల దాడి

Mar 9,2024 | 11:24

కడప : వివేకా హత్య కేసుకు సంబంధించి అఫ్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం దస్తగిరి తండ్రి హాజీవలి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రిలో…

Fire accident: మధ్యప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం..

Mar 9,2024 | 11:47

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం 9:30 గంటల నుంచి భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉదయాన్నే సచివాలయానికి వచ్చిన…

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా – 15మందికి గాయాలు

Mar 9,2024 | 11:10

కూసుమంచి (ఖమ్మం) : ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి 15మంది ప్రయాణీకులు గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో జరిగింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ…

అరకలోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Mar 9,2024 | 12:48

మూడు బైకులు ఢీ  దమ్మ గుడ్రి – గంజాయి గుడ మధ్యలో ఘటన ప్రజాశక్తి-అరకులోయ : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలో శుక్రవారం రాత్రి ఘోర…

పారాచూట్‌ ఫెయిల్‌.. ఆహార ప్యాకెట్లు మీద పడి ఐదుగురి మృతి..

Mar 9,2024 | 11:07

గాజాలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. షాతి శరణార్ధి శిబిరానికి సమీపంలో ప్రజలకు ఆహారం అందించేందుకు అమెరికా పంపించిన పారాచూట్‌లు ప్రమాదానికి గురయ్యాయి. ఎయిర్‌డ్రాప్‌ తెరవడంలో…

అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ : సిపిఎం

Mar 9,2024 | 10:40

ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రానున్న ఎన్నికల్లో అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు బరిలో ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ…

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిది

Mar 9,2024 | 11:13

ప్రజాశక్తిలో మహిళా దినోత్సవ సభలో ఎడిటర్‌ బి తులసీదాస్‌ హాజరైన ఇఎస్‌ఐ అధికారి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సమాజాభివృద్ధిలో…

గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

Mar 9,2024 | 10:33

ప్రజాశక్తి-కర్నూలు : గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఆదోని నుంచి…