వార్తలు

  • Home
  • విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ

వార్తలు

విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ

Nov 29,2023 | 16:16

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలోని రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి…

రేపు సెలవు ఇవ్వడం లేదని ప్రయివేటు సంస్థలు ఈసీకీ ఫిర్యాదులు

Nov 29,2023 | 16:15

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నవంబర్‌ 30వ తేదీన…

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ఐదు ఇళ్లు కుప్పకూలి..

Nov 29,2023 | 15:20

  ముంబయి : ముంబయిలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. చంబూరులోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో.. వరుసగా ఉన్న ఐదు ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల…

ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోండి

Nov 29,2023 | 14:24

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పడవల రేవు వద్ద ఇసుక అక్రమ రవాణాను ఆపాలంటూ టిడిపి శ్రేణులు నిరసన తెలిపారు. అక్రమ…

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై అప్రమత్తమైన కేంద్రం .. 6 రాష్ట్రాల్లో అలర్ట్‌  .. 

Nov 29,2023 | 12:56

 న్యూఢిల్లీ   :   శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, తమిళనాడు…

శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రద్దు..

Nov 29,2023 | 12:43

శంషాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు రద్దు చేశారు. విమానాన్ని అర్ధంతరంగా రద్దు చేయడంతో…

ఆర్టీపీపీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఆందోళన

Nov 29,2023 | 12:35

ప్రజాశక్తి-వైఎస్ఆర్ జిల్లా : వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆందోళన చేపట్టారు. ఉత్పత్తికి తగ్గ సిబ్బంది ఉండాలని…

IRR CASE : చంద్రబాబు పిటిషన్‌ పై విచారణ వాయిదా

Nov 29,2023 | 12:32

అమరావతి : ఐఆర్‌ఆర్‌ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎపి హైకోర్టులో టిడిపి అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్‌ పై బుధవారం జరిగిన విచారణ డిసెంబర్‌…

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి

Nov 29,2023 | 12:20

ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందిన ఘటన బుధవారం రొద్దంలో జరిగింది. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఫణిందర్‌ రెడ్డి (33) ఆయన…