వార్తలు

  • Home
  • రెండేళ్లుగా బిల్లులను ఎందుకు తొక్కిపట్టారు? : సుప్రీం సీరియస్‌

వార్తలు

రెండేళ్లుగా బిల్లులను ఎందుకు తొక్కిపట్టారు? : సుప్రీం సీరియస్‌

Nov 30,2023 | 08:10

శాసన తయారీకి అడ్డుపడడమే పనా! ఇటువంటి చర్యలను అనుమతించం కేరళ గవర్నర్‌కు సుప్రీం సీరియస్‌ వార్నింగ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ శాసనసభ ఆమోదించిన బిల్లులను ఏళ్ల…

డ్వాక్రా గ్రూపులకు డ్రోన్లు

Nov 30,2023 | 08:00

ఉచిత రేషన్‌ పథకం పొడిగింపు 16వ ఆర్థిక సంఘం నివేదికకు ఆమోదం కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా స్వయం సహాయ బృందాలు (ఎస్‌హెచ్‌జిస్‌)కు…

భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు ఆపండి : హైకోర్టు

Nov 30,2023 | 11:24

ప్రజాశక్తి-అమరావతి : ధవదేశ్వరం వద్ద గోదావరి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తామిచ్చిన స్టే ఆదేశాల్ని…

నాగార్జున సాగర్ డ్యాంపై ఉద్రిక్తత

Nov 30,2023 | 08:20

– డ్యాంపైకి ప్రవేశించిన ఏపీ పోలీసులు – 13వ గేటు వద్ద కంచె ఏర్పాటు ప్రజాశక్తి-నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ డ్యాంపై బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత…

తెలంగాణ పోలింగ్ అప్ డేట్స్

Nov 30,2023 | 16:24

తెలంగాణ శాసనసభకు 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్ జరుగుతుండగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా…

వాతావరణ మార్పులు వణికిస్తున్నాయి

Nov 30,2023 | 08:06

దేశమంతటా ప్రభావం పెరుగుతున్న నష్టం న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు దేశాన్ని వణికిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం కొన్ని ప్రాంతాలకే వీటి ప్రభావం పరిమితం కాగా, ఇప్పుడు ఆ…

2 రోజులపాటు భారీ వర్షాలు- రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

Nov 29,2023 | 21:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరోఆగేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమం, వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడిందని, దీని ప్రభావంతో రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు…

మురుగునీటి శుద్ధి వాహనాలను ప్రారంభించిన సిఎం

Nov 29,2023 | 20:24

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధిస్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు వంద మురుగు శుద్ధి వాహనములను ముఖ్యమంత్రి…