వార్తలు

  • Home
  • రూ. 250 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఈడి సోదాలు 

వార్తలు

రూ. 250 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఈడి సోదాలు 

Nov 30,2023 | 16:51

  శ్రీనగర్‌ :   జమ్ముకాశ్మీర్‌లోని ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) గురువారం సోదాలు చేపట్టింది. రూ. 250 కోట్ల అక్రమ నగదులావాదేవీల కుంభకోణం కేసులో జెకె…

అమ్మవారి ఆలయం టికెట్‌ కౌంటర్లో పాము.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది

Nov 30,2023 | 16:44

విజయవాడ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గ అమ్మ వారిని ఆరాధించే యాత్రికులు కోట్లల్లో ఉన్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయంలో ఒక్కసారిగా ఓ…

పట్టణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగిత రేటు : సర్వే

Nov 30,2023 | 15:49

న్యూఢిల్లీ :   దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గినట్లు ఓ సర్వే తెలిపింది. గతేడాది జులై -సెప్టెంబర్‌లో 7.2 శాతం ఉండగా, 2023 జులై -సెప్టెంబర్‌లో…

ఓటు వేయడానికి వచ్చి ఇద్దరు మృతి

Nov 30,2023 | 15:41

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణంలో ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై మృతి చెందారు. మావలకు చెందిన తోకల గంగమ్మ(78) ఓటు వేయడానికి పోలింగ్ బూత్…

కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Nov 30,2023 | 15:28

వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్‌…

గులాబీ కండువాతో ఓటేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు

Nov 30,2023 | 15:19

నిర్మల్‌: బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు. దీంతో ఎన్నికల అధికారులు…

ఈవీఎంలలో సమస్యలపై సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్‌

Nov 30,2023 | 15:12

హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం…

కొడంగల్‌ నియోజకవర్గంలో మొరాయిస్తున్న ఈవీఎం.. నిలిచిపోయిన పోలింగ్‌

Nov 30,2023 | 15:00

కొడంగల్‌: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు అధికారులను టెన్షన్‌ పెడుతోంది. తాజాగా కొడంగల్‌ నియోజకవర్గంలో ఓ ఈవీఎం మొరాయించడంతో…

డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం ..! 

Nov 30,2023 | 14:53

 న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల…