నాగార్జున సాగర్ కుడికాలువకు నీటి విడుదల
ప్రజాశక్తి-నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కుడికాలువకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నీటి…
ప్రజాశక్తి-నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కుడికాలువకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నీటి…
గాజా : ఇజ్రాయిల్ మరియు హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రోజు పొడిగించినట్లు ఖతార్ గురువారం స్పష్టం చేసింది. గడువు ముగియడానికి కొన్ని నిమిషాల…
యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్కోస్టు ఎక్స్ప్రెస్లో పొగలు వచ్చాయి. ఎయిర్ పైపు పగిలిపోవడంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో…
ప్రజాశక్తి-విజయవాడ : నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణపై సిపిఎం స్పందించింది. ఘర్షణను వెంటనే కట్టడి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…
చెన్నై : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తమిళనాడుని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర రాజధాని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, రాణీపేట…
వాషింగ్టన్ : అమెరికా విదేశాంగ విధానంలో చెరగని ముద్రవేసిన ప్రముఖ దౌత్యవేత్త, నోబెల్ బహుమతి విజేత హెన్రీ కిసింజర్ (100) మరణించారు. బుధవారం కనెక్టివిటీలోని నివాసంలో మరణించినట్లు…
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి…
ప్రజాశక్తి-నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వున్న జలపాతంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన 11 మంది పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది…
ప్రజాశక్తి -అమరావతి : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా…