వార్తలు

  • Home
  • నిర్మల్‌ లో కర్రలతో దాడి చేసుకున్న బిజెపి, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

వార్తలు

నిర్మల్‌ లో కర్రలతో దాడి చేసుకున్న బిజెపి, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

Nov 28,2023 | 13:10

నిర్మల్‌ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌లో రెండు పార్టీల మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిర్మల్‌ వైఎస్సార్‌ కాలనీలో బీజేపీ,…

పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్‌ భేటీ

Nov 28,2023 | 12:19

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో ప్రచారానికి చివరి రోజైన మంగళవారం డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, గిగ్‌ వర్కర్లతో…

నాల్గవ విడతలో 33 మంది పాలస్తీనియన్లు విడుదల

Nov 28,2023 | 11:44

గాజా   :   ఇజ్రాయిల్‌ -హమాస్‌ మధ్య నాల్గవ విడత బందీల విడుదలో భాగంగా .. మంగళవారం తెల్లవారుజామున 33 మంది పాలస్తీనియన్లను జైళ్ల నుండి విడుదల చేసినట్లు…

కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలను వెంటనే ఆపేయండి.. ఈసీ

Nov 28,2023 | 12:54

ఢిల్లీ : కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలను తెలంగాణ పత్రికల్లో ఇవ్వడంపై ఈసీ సీరియస్‌ అయింది. అక్కడ గత ఆరు నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల…

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌.. సుప్రీంకోర్టులో మరికాసేపట్లో విచారణ

Nov 28,2023 | 11:22

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్‌…

మోడీని దించితేనే భవిష్యత్తు : సీతారాం ఏచూరి

Nov 28,2023 | 11:19

ఇందుకు అందరూ కంకణబద్ధులు కావాలి చట్టసభల్లో ఎర్రజెండా అవసరం : సీతారాం ఏచూరి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దేశాన్ని సర్వనాశనం…

తెలంగాణ ఎన్నికలు.. 48 గంటల పాటు రాజకీయ ఎస్‌ఎమ్మెస్‌లపై నిషేధం

Nov 28,2023 | 11:16

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు ఇవాళ్టితో ముగుస్తుంది ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు…

రెండోరోజూ అదే హోరు

Nov 28,2023 | 11:11

కార్మికులు, రైతు ఐక్యతే కార్పొరేట్‌, మతపరమైన బంధానికి సవాల్‌ అదే దేశానికి రక్ష : నేతల ఉద్ఘాటన నేడు రాజ్‌భవన్‌లకు రైతులు, కార్మికుల మార్చ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…

ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు..!

Nov 28,2023 | 11:04

ప్రజాశక్తి-విశాఖ : ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో…