వరంగల్ను మరింత అభివృద్ధి చేస్తాం: కేసీఆర్
వరంగల్: రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ను మరింత అభివృద్ధి చేస్తామని బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది…
వరంగల్: రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ను మరింత అభివృద్ధి చేస్తామని బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది…
మంగళగిరి: దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ ఏం చేస్తున్నారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళగిరిలోని టిడిపి…
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు…
ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా విజయవాడలో 2వ రోజు ప్రారంభం అయింది. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి,…
కాకినాడ: కాకినాడలో విద్యార్థులకు పెను ప్రమాదమే తప్పింది.. చెత్త తగలబెట్టే క్రమంలో పేలుడు సంభవించడంతో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేట…
శ్రీనగర్ : ఏడుగురు కాశ్మీర్ విద్యార్థుల అరెస్టును పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) చీఫ్, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం ఖండించారు. జమ్ముకాశ్మీర్…
హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుండగా.. కొంతమంది నేతలు ప్రలోభాలకు తెరతీశారు. నోట్లు పంచుతూ ఓట్లడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్లకట్టలు చేర్చేందుకు రకరకాల…
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.…
చెన్నై : తమిళనాడు కలెక్టర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇచ్చిన నోటీసులపై మంగళవారం మద్రాస్ హైకోర్టు స్టేవిధించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె. నంతకుమార్ దాఖలు చేసిన…