వార్తలు

  • Home
  • వరంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తాం: కేసీఆర్‌

వార్తలు

వరంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తాం: కేసీఆర్‌

Nov 28,2023 | 14:50

వరంగల్‌: రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది…

టిడిపి అధికారంలోకి వస్తే దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు

Nov 28,2023 | 14:45

  మంగళగిరి: దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇవాళ ఏం చేస్తున్నారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళగిరిలోని టిడిపి…

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ?

Nov 28,2023 | 14:35

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు…

2వ రోజుకు కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా(లైవ్)

Nov 28,2023 | 14:42

ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా విజయవాడలో 2వ రోజు ప్రారంభం అయింది. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి,…

తగలబడుతోన్న చెత్తలో పేలుడు.. ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు..!

Nov 28,2023 | 14:30

కాకినాడ: కాకినాడలో విద్యార్థులకు పెను ప్రమాదమే తప్పింది.. చెత్త తగలబెట్టే క్రమంలో పేలుడు సంభవించడంతో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేట…

విద్యార్థుల అరెస్ట్‌ను ఖండించిన మెహబూబా ముఫ్తీ

Nov 28,2023 | 14:37

 శ్రీనగర్‌   :   ఏడుగురు కాశ్మీర్‌ విద్యార్థుల అరెస్టును పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) చీఫ్‌, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి  మెహబూబా ముఫ్తీ మంగళవారం ఖండించారు. జమ్ముకాశ్మీర్‌…

కట్టలతో దొరికిన సీఐపై కాంగ్రెస్‌ నేతల దాడి

Nov 28,2023 | 14:19

హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుండగా.. కొంతమంది నేతలు ప్రలోభాలకు తెరతీశారు. నోట్లు పంచుతూ ఓట్లడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్లకట్టలు చేర్చేందుకు రకరకాల…

తెలంగాణ ఎన్నికలు.. విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు

Nov 28,2023 | 14:34

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.…

ఈడి నోటీసులపై స్టే విధించిన మద్రాస్‌ హైకోర్టు

Nov 28,2023 | 13:19

చెన్నై :   తమిళనాడు కలెక్టర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) ఇచ్చిన నోటీసులపై మంగళవారం మద్రాస్‌ హైకోర్టు స్టేవిధించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె. నంతకుమార్‌ దాఖలు చేసిన…