రేపు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం పర్యటన
ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల…
ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల…
చీరాల (బాపట్ల) : చీరాలలో ముగ్గురు నకిలీ టీసీలను జి ఆర్ పి పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. బుధవారం ఉదయం పోలీసులు దీనిపై వివరణ…
ప్రజాశక్తి -విశాఖ : విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో…
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం వెలివోలులో మంగళవారం వసుమతి (90) వయోభారంతో స్వగృహంలో మృతి చెందారు. ఆమె పార్థివ దేహాన్ని సిపిఎం నేతలు మహమ్మద్ కరీముల్లా,…
రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలకు త్వరగా అంత్యక్రియలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.…
డెహ్రాడూన్ : నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడానికి బాధ్యులెవరో గుర్తించి, శిక్షించాలని గబ్బర్ సింగ్ నేగి సోదరుడు మహరాజ్ సింగ్ న్యూస్ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో డిమాండ్ చేశారు.…
న్యూఢిల్లీ : భారతదేశంలో ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో వెనుకబడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. ఏడాదికేడాదికి ఉన్నత విద్యను చదివే వారిసంఖ్య గణనీయంగా పడిపోతుందని ఇండియా…
ప్రజాశక్తి-నంద్యాల : కాలేజీ యాజమాన్యమే విద్యార్థులకు శిరోముండనం చేసి అవమానించిన అమానుష ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే… నంద్యాల పట్టణంలోని…
రాష్ట్రపతి ఆమోదానికి మరో 7 బిల్లులు తిరువనంతపురం : తనపై సుప్రీంకోర్టులో విచారణకు ఒక రోజు ముందు ప్రజారోగ్య బిల్లుపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్…