వార్తలు

  • Home
  • రేపు నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో సీఎం పర్యటన

వార్తలు

రేపు నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో సీఎం పర్యటన

Nov 29,2023 | 11:58

ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల…

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటన.. మరో ముగ్గురి మృతి

Nov 29,2023 | 11:52

ప్రజాశక్తి -విశాఖ  : విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో…

వసుమతికి కన్నీటి వీడ్కోలు : సిపిఎం నేతల నివాళి

Nov 29,2023 | 11:40

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం వెలివోలులో మంగళవారం వసుమతి (90) వయోభారంతో స్వగృహంలో మృతి చెందారు. ఆమె పార్థివ దేహాన్ని సిపిఎం నేతలు మహమ్మద్‌ కరీముల్లా,…

ఆచారాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయండి

Nov 29,2023 | 11:40

  రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ :   మణిపూర్‌ హింసాకాండలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలకు త్వరగా అంత్యక్రియలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.…

సొరంగం కూలడానికి బాధ్యులెవరు ?

Nov 29,2023 | 13:12

డెహ్రాడూన్‌ : నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడానికి బాధ్యులెవరో గుర్తించి, శిక్షించాలని గబ్బర్‌ సింగ్‌ నేగి సోదరుడు మహరాజ్‌ సింగ్‌ న్యూస్‌ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో డిమాండ్‌ చేశారు.…

ఉన్నత విద్యలో  పడిపోతున్న  ముస్లిం విద్యార్థుల రేటు 

Nov 29,2023 | 11:31

 న్యూఢిల్లీ   :  భారతదేశంలో ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో వెనుకబడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. ఏడాదికేడాదికి ఉన్నత విద్యను చదివే వారిసంఖ్య గణనీయంగా పడిపోతుందని ఇండియా…

విద్యార్థుల ఘర్షణ.. గుండు గీయించిన కాలేజీ యాజమాన్యం

Nov 29,2023 | 11:27

ప్రజాశక్తి-నంద్యాల : కాలేజీ యాజమాన్యమే విద్యార్థులకు శిరోముండనం చేసి అవమానించిన అమానుష ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది.  వివరాల్లోకి వెళితే… నంద్యాల పట్టణంలోని…

విచారణకు ఒక రోజు ముందు..ప్రజారోగ్య బిల్లుపై ఆరిఫ్‌ ఖాన్‌ సంతకం

Nov 29,2023 | 11:25

రాష్ట్రపతి ఆమోదానికి మరో 7 బిల్లులు తిరువనంతపురం : తనపై సుప్రీంకోర్టులో విచారణకు ఒక రోజు ముందు ప్రజారోగ్య బిల్లుపై కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌…