వార్తలు

  • Home
  • అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన

వార్తలు

అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన

Nov 30,2023 | 14:41

ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక…

ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ

Nov 30,2023 | 14:31

అమరావతి: ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎత్తు…

జన ఔషధి కేంద్రాలను పెంచే ప్రతిపాదనను ప్రారంభించిన ప్రధాని

Nov 30,2023 | 14:14

న్యూఢిల్లీ :   దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనను ప్రధాని మోడీ గురువారం ప్రారంభించారు. సబ్సిడీ ధరలకు ఔషదాలను విక్రయించే జన ఔషధి…

తాడిపర్రులో 200 మందిపై కేసులు నమోదు

Nov 30,2023 | 13:46

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రు గ్రామంలో 144 సెక్షన్ ఉల్లంఘించి, రోడ్డును అడ్డగించిన ఇరు సామాజిక వర్గాల వారిపై ఉన్నతాధికారుల…

పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘర్షణలు

Nov 30,2023 | 13:19

హైదరాబాద్‌ : ఉదయం 11 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 20.64% పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల…

ఢిల్లీలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Nov 30,2023 | 12:58

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. గురువారం ఉదయం ఉష్ణోగ్రత 12.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, ఇది సీజన్‌ సగటు కంటే రెండు నాచ్‌లు…

తెలంగాణ ఎన్నికలు.. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్నఉద్యోగి మృతి

Nov 30,2023 | 12:52

కొండాపూర్‌ : తెలంగాణ ఎన్నికల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న ఓ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. కొండాపూర్‌ వెటర్నటీ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న…

జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ కి శారదా స్కూల్ విద్యార్దులు ఎంపిక

Nov 30,2023 | 14:26

ప్రజాశక్తి-అన్నవరం : జాతీయ స్థాయిలో జరిగే బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు అన్నవరం శారద స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కేశవరావు పేటలో జరిగిన స్కూల్…

నాగార్జున సాగర్ కుడికాలువకు నీటి విడుదల

Nov 30,2023 | 12:32

ప్రజాశక్తి-నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కుడికాలువకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నీటి…