వార్తలు

  • Home
  • ఉత్తరకాశీ టన్నెల్‌ ఘటన : నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ ప్రారంభం

వార్తలు

ఉత్తరకాశీ టన్నెల్‌ ఘటన : నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ ప్రారంభం

Nov 27,2023 | 10:43

ఈ నెల 30లోగా పూర్తి చేయాలని లక్ష్యం 15వ రోజూ సొరంగంలోనే కార్మికులు డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో టన్నెల్‌ కూలిన ప్రమాదం నుంచి కార్మికులను బయటకు…

కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా(లైవ్)

Nov 27,2023 | 12:00

ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా విజయవాడలో ప్రారంభం అయింది. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనం…

విప్లవచరిత్రను మరవొద్దు : ప్రజలకు సీతారాం ఏచూరి పిలుపు

Nov 27,2023 | 11:00

సాయుధపోరాట స్ఫూర్తితో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి : ప్రజలకు సీతారాం ఏచూరి పిలుపు యాదాద్రి-భువనగిరిలో భారీ రోడ్‌ షో ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : సాయుధ తెలంగాణ…

అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా

Nov 27,2023 | 10:31

బీజింగ్‌ : చైనా ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టినట్లు చైనా సైన్యం ప్రకటించింది. చైనా-అమెరికా మధ్య శిఖరాగ్ర సదస్సు ముగిసిన కొన్ని రోజుల్లో…

ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులపై ఉక్కుపాదం

Nov 27,2023 | 10:28

టీచర్‌ పోస్టుల భర్తీ కోసం బిజెపి ఆఫీస్‌ ముట్టడించిన యువత బలవంతంగా లాగిపడేసిన పోలీసులు లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులపై అక్కడి బిజెపి ప్రభుత్వం ఉక్కుపాదం…

ఎఐజెఎస్‌తో సత్వర న్యాయం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచన

Nov 27,2023 | 10:24

యువ న్యాయ నిపుణులకూ అవకాశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అఖిల భారత న్యాయ సర్వీసులు (ఎఐజెఎస్‌) రూపకల్పన చేస్తే న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి అది ఒక…

వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడి : 8 మంది పాలస్తీనీయుల మృతి

Nov 27,2023 | 10:20

గాజా స్ట్రిప్‌ : కాల్పుల విరమణ, బందీల మార్పిడి ఒకవైపు కొనసాగుతుండగా మరో వైపు వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడులకు దిగింది. శరణార్థి శిబిరాలను, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని…

దేశ వ్యాపితంగా మహా పడావ్‌

Nov 27,2023 | 10:20

గొంతెత్తిన కార్మిక, కర్షక లోకం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్మిక, రైతు సంఘాల జాతీయ ఐక్య వేదిక పిలుపు మేరకు ఆదివారం దేశ వ్యాపితంగా పలు నగరాల్లో…

అతిపెద్ద పులుల అభయారణ్యం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

Nov 27,2023 | 11:22

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం (టైగర్‌ రిజర్వు) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం పచ్చజెండా ఊపింఇ. సుమారు 2300 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో…