వార్తలు

  • Home
  • గుజరాత్‌లో దళిత మహిళ దారుణహత్య

వార్తలు

గుజరాత్‌లో దళిత మహిళ దారుణహత్య

Nov 29,2023 | 11:21

  అహ్మదాబాద్‌ : అది మూడు సంవత్సరాల నుండి నడుస్తున్న కేసు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నమోదైంది. కేసు పెట్టింది ఓ దళిత…

పని ప్రదేశాల్లో పెరుగుతున్న మరణాలు !

Nov 29,2023 | 11:16

  భద్రతా చట్టాన్ని బలోపేతం చేయాలని దేశాలను కోరిన ఐఎల్‌ఓ న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాలు, తలెత్తే వ్యాధుల కారణంగా ప్రతి ఏటా అంతర్జాతీయంగా…

‘కౌలు’కు అందని రుణాలు

Nov 29,2023 | 11:13

  ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : వ్యవసాయంలో అత్యధిక శాతం ఉన్న కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. సాగు కోసం రుణాలు అందడం లేదు.…

ప్రచారానికి తెర… ప్రలోభాల ఎర : తెలంగాణాలో రేపు పోలింగ్‌

Nov 29,2023 | 09:54

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ శాసనసభ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. గత రెండు వారాలుగా హోరెత్తించిన ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. వారం రోజులుగా తెలంగాణలో…

ఇది రోడ్‌ షో కాదు.. పోరాటాల షో : బృందాకరత్‌

Nov 29,2023 | 10:29

బూర్జువా పార్టీల మాయాజాలాన్ని తిప్పికొట్టాలి లాల్‌ జెండా ముద్దు బిడ్డ మల్లు లక్ష్మిని గెలిపించాలి ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఇది రోడ్‌ షో మాత్రమే…

ఇద్దరు ఐఎఎస్‌లకు జైలుశిక్ష

Nov 29,2023 | 09:46

ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఎఎస్‌ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. డిసెంబరు 8లోగా హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఉన్నత…

బిజెపిని అధికారం నుంచి తరిమి కొట్టాలి : కార్మిక, కర్షక మహాధర్నా పిలుపు

Nov 29,2023 | 10:23

భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తాం : నేతలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోప్రజలను, దేశాన్ని రక్షించడానికి బిజెపిని అధికారం నుంచి తరిమి కొట్టాలని ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపఢావ్‌’ పిలుపునిచ్చింది. మోడీ సర్కార్‌…

హమ్మయ్య !

Nov 29,2023 | 17:49

ఎట్టకేలకు బయటకు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు బాహ్య ప్రపంచంలోకి 17 రోజుల వ్యథాభరిత ఉత్కంఠకు తెర ర్యాట్‌ హోల్‌ మైనర్లదే కీలక పాత్ర డెహ్రాడూన్‌…

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం : సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

Nov 29,2023 | 09:32

క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు : సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని రాష్ట్ర…