వార్తలు

  • Home
  • కాల్పుల విరమణ ఒప్పందం మరో రోజు పొడిగింపు 

వార్తలు

కాల్పుల విరమణ ఒప్పందం మరో రోజు పొడిగింపు 

Nov 30,2023 | 12:17

 గాజా :   ఇజ్రాయిల్‌ మరియు హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రోజు పొడిగించినట్లు ఖతార్ గురువారం స్పష్టం చేసింది.  గడువు ముగియడానికి కొన్ని నిమిషాల…

ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Nov 30,2023 | 11:56

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. ఎయిర్‌ పైపు పగిలిపోవడంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో…

‘నాగార్జునసాగర్ ‘ఘర్షణను వెంటనే కట్టడి చేయాలి : సిపిఎం

Nov 30,2023 | 11:54

ప్రజాశక్తి-విజయవాడ : నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణపై సిపిఎం స్పందించింది. ఘర్షణను వెంటనే కట్టడి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…

తమిళనాడులో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Nov 30,2023 | 11:43

చెన్నై :    ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తమిళనాడుని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర రాజధాని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, రాణీపేట…

అమెరికా దౌత్యవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత హెన్రీ మృతి 

Nov 30,2023 | 11:26

వాషింగ్టన్‌ :   అమెరికా విదేశాంగ విధానంలో చెరగని ముద్రవేసిన ప్రముఖ దౌత్యవేత్త, నోబెల్‌ బహుమతి విజేత హెన్రీ కిసింజర్‌ (100) మరణించారు. బుధవారం కనెక్టివిటీలోని నివాసంలో మరణించినట్లు…

నాగార్జున సాగర్‌ గొడవపై ఎవరూ మాట్లాడొద్దు: వికాస్‌ రాజ్‌

Nov 30,2023 | 11:14

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి…

పెంచలకోన జలపాతం వద్ద గల్లంతైన 11 మంది సేఫ్‌

Nov 30,2023 | 10:54

ప్రజాశక్తి-నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వున్న జలపాతంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన 11 మంది పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది…

నాగార్జున సాగర్‌ వద్ద ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ సీరియస్‌ కామెంట్స్‌

Nov 30,2023 | 10:42

ప్రజాశక్తి -అమరావతి : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ వేళ నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్దకు రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా…

అమెరికాలో బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి

Nov 30,2023 | 10:29

న్యూజెర్సీ : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి తన బంధువులను తుపాకీతో కాల్చి చంపాడు. న్యూజెర్సీలో ఉంటున్న ఓం బ్రహ్మ భట్‌(23) తన తాత, మామ్మ, మామలను…