వార్తలు

  • Home
  • శ్మశాన స్థలం కోసం మృతదేహంతో ధర్నా

వార్తలు

శ్మశాన స్థలం కోసం మృతదేహంతో ధర్నా

Nov 23,2023 | 10:21

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా): శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ దళితులు బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు.…

విజయమే లక్ష్యంగా.. రాజస్థాన్‌లో సిపిఎం ప్రచారం

Nov 23,2023 | 09:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివిధ నియోజకవర్గాల్లో బుధవారం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,…

ప్రధానికి లేఖ రాసినా గంజాయి తీవ్రత తగ్గలేదు : లోకేష్‌

Nov 23,2023 | 08:59

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్‌ దందాలు కట్టడి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన తరువాత వాటి తీవ్రత మరింత…

12 మీటర్ల దూరంలో ..

Nov 23,2023 | 10:05

తుది దశకు ‘ఉత్తరకాశీ’ టన్నెల్‌ ఘటన సహాయక కార్యక్రమాలు డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌ కూలిపోయిన ప్రమాదం నుంచి కార్మికులను వెలికితీతకు జరుగుతున్న సహాయక కార్యక్రమాలు తది…

వైసిపిలోకి జనసేన సందీప్‌

Nov 23,2023 | 08:36

సజ్జల సమక్షంలో పార్టీలో చేరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి పసుపులేటి సందీప్‌, రాయలసీమ రీజియన్‌ ఇన్‌ఛార్జి పద్మావతి జనసేనకు రాజీనామా…

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Nov 23,2023 | 08:28

డిసెంబరు 30న ధర్నా పోస్టరు ఆవిష్కరించిన యుటిఎఫ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిసెంబరు 30న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నాను యుటిఎఫ్‌ నిర్వహించనుంది.…

చుక్కల భూముల తొలగింపు చేపట్టండి

Nov 23,2023 | 08:06

ఉత్తర్వులు జారీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ, భూ యజమానులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తున్న నేపథ్యంలో 22(ఎ)లో చుక్కల భూముల కింద…

మోడీ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే దేశానికి రక్షణ

Nov 23,2023 | 07:47

27, 28న మహాధర్నా బుక్‌లెట్‌ ఆవిష్కరణలో మాజీ మంత్రి వడ్డే ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను…

స్మార్ట్‌ మీటర్లపై సర్కారుకు నోటీసు

Nov 23,2023 | 07:41

ప్రజాశక్తి-అమరావతి : వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు,…