వార్తలు

  • Home
  • డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికలపై హైకోర్టు స్టేను రద్దు చేసిన సుప్రీంకోర్టు

వార్తలు

డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికలపై హైకోర్టు స్టేను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Nov 28,2023 | 18:19

చండీఘర్‌ :   రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) ఎన్నికలపై పంజాబ్‌ మరియు హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు మంగళవారం రద్దు చేసింది.  మొత్తం ఎన్నికల…

తెలంగాణాలో కాంగ్రెస్‌నే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది : అశోక్‌ గెహ్లాట్‌

Nov 28,2023 | 16:32

హైదరాబాద్‌ : తెలంగాణాలో కాంగ్రెస్‌నే గెలుస్తుంది. ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన…

కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుంది: సీఎం జగన్‌

Nov 28,2023 | 15:50

అమరావతి: కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుందని,రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని సిఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల…

పోలింగ్‌ రోజు విధిగా సెలవు ప్రకటించాలి: వికాస్‌ రాజ్‌

Nov 28,2023 | 15:33

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.…

పూర్తయిన డ్రిల్లింగ్‌.. కాసేపట్లో టన్నెల్‌ నుండి బయటకు కార్మికులు ..

Nov 28,2023 | 17:22

 డెహ్రాడూన్‌  :   ఉత్తరకాశీలోని సిల్కియారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు.   టన్నెల్ నుండి  కార్మికులను బయటికి తీయవచ్చని…

బస్సు బోల్తాపడి 30 మందకిపైగా గాయాలు

Nov 28,2023 | 15:31

  ప్రతాప్‌గఢ్‌ (రాజస్థాన్‌) : రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో సోమవారం అర్థరాత్రి బస్సు బోల్తాపడింది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 33 మందికి  గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.…

ఈ నెల 30న నంద్యాల, కడప జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

Nov 28,2023 | 15:13

అమరావతి: ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. నంద్యాల, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం…

ఉచిత కరెంట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే : భట్టి విక్రమార్క

Nov 28,2023 | 15:01

తెలంగాణ : ఉచిత కరెంట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే.. రైతు రుణ మాఫీ చేసింది కాంగ్రెస్‌ పార్టీనే..కాంగ్రెస్‌ అంటేనే కరెంట్‌.. అర్ధం చేసుకో పిచ్చొడా..? అని సీఎల్పీ…

తమిళనాడు మంత్రి పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించిన సుప్రీంకోర్టు 

Nov 28,2023 | 15:13

 చెన్నై :   ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తమిళనాడు మంత్రి వి. సెంథిల్‌ బాలాజీ మెడికల్‌ బెయిల్‌ ఉపసంహరణకు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. మంత్రి వైద్య రికార్డులను…