కాంగ్రెస్, బిఆర్ఎస్ రహస్య ఒప్పందం
మద్యం కుంభకోణం కేసు విచారణలో ఉంది ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : ‘తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందంతో…
మద్యం కుంభకోణం కేసు విచారణలో ఉంది ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : ‘తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందంతో…
రాజస్థాన్ : రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ‘నీట్’కు సిద్ధమవుతున్న 20 ఏళ్ల విద్యార్థి తాను అద్దెకు ఉండే గదిలో నిన్న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.…
అంతర్జాతీయ సమాజం నుంచి పెరుగుతున్న ఒత్తిడి గాజా, జెరూసలెం : గాజాలో కాల్పుల విరమణకు చివరి రోజైన సోమవారం శాశ్వత కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం…
ఎర్ర జెండాతోనే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి : బృందాకరత్ ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ప్రజా పోరాటాలు చేస్తూ పేద ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరలా పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాల్లో అడుగుపెట్టనున్నారు. స్కిల్ డెవలప్మంట్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్టయిన ఆయన సుమారు…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతుల రుణాలు మాఫీ చేయమంటే నిరాకరించిన మోడీ ప్రభుత్వం, ఎవడబ్బసొమ్మని బ్యాంకుల్లో కార్పొరేట్లు తీసుకున్న రూ.14.50 లక్షల కోట్లు మాఫీ…
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ పోలీసులు ఏడుగురు కాశ్మీరీ విద్యార్థులపై యుఎపిఎ కింద కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా…
ప్రజాశక్తి-ఒంగోలు : కలెక్టరేట్ ఒంగోలులో నకిలీ స్టాంపులు, భూ కుంభకోణాలు, భూ ఆక్రమణలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట…
ప్రజాశక్తి – విజయవాడ : ఎపి కార్మిక సంఘాల ఐక్యవేదిక, ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి సంయుక్త ఆధ్వర్యాన నగరంలోని జింఖానా మైదానంలో చేపట్టిన 48…