వార్తలు

  • Home
  • అతిపెద్ద పులుల అభయారణ్యం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

వార్తలు

అతిపెద్ద పులుల అభయారణ్యం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

Nov 27,2023 | 11:22

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం (టైగర్‌ రిజర్వు) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం పచ్చజెండా ఊపింఇ. సుమారు 2300 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో…

మణిపూర్‌లో మళ్లీ హింస

Nov 27,2023 | 11:19

కాల్పుల్లో కుకీ-జో గిరిజనుడు మృతి గౌహతి: మణిపూర్‌లో హింసాత్మక అల్లర్లు తగ్గుముఖం పట్టటం లేదు. అక్కడ మళ్లీ హింస చెలరేగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో…

భూ విక్రయంలో మోసం -మనస్తాపంతో యువ వైద్యుడు ఆత్మహత్యా

Nov 27,2023 | 10:15

ఎంఎల్‌ఎ కన్నబాబు సోదరుడే కారణమని మృతుని తల్లి ఆరోపణ ప్రజాశక్తి- కాకినాడభూమి విక్రయంలో తనను మోసగించారనే మనస్తాపంతో కాకినాడలో ఒక యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంఎల్‌ఎ…

గ్రీస్‌ తీరంలో మునిగిన కార్గో నౌక : నలుగురు భారతీయులు సహా 13 మంది గల్లంతు

Nov 27,2023 | 10:14

ఏథెన్స్‌ : గ్రీస్‌ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో బలమైన గాలుల కారణంగా అల్లకల్లోల పరిస్థితుల్లో కార్గో నౌక మునిగిపోవడంతో 13 మంది గల్లంతయ్యారు. వీరిలో…

రాజ్యాంగంపై సోషల్‌ ఆడిట్‌ జరగాలి

Nov 27,2023 | 11:16

తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి చెన్నై : రాజ్యాంగంపై సోషల్‌ ఆడిట్‌ జరగాలని, దానికి ఇదే సరైన సమయమని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తెలిపారు. దేశ…

గవర్నర్‌ తిరస్కరిస్తే ఆయుష్షు తీరినట్లు కాదు

Nov 27,2023 | 11:12

బిల్లులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ : రాష్ట్ర గవర్నర్‌ ఏదైనా బిల్లును తిరస్కరిస్తే దానిని ఆయుష్షు తీరినట్లుగా భావించరాదని సుప్రీంకోర్టు తన 27 పేజీల తీర్పులో వ్యాఖ్యానించింది.…

జిల్లా స్థాయి ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి

Nov 27,2023 | 10:11

దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డుకెక్కిన కేరళ కోచ్చి : జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా…

మలేషియాకు వీసా అక్కర్లేదు !

Nov 27,2023 | 11:10

డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి కౌలాలంపూర్‌ : భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతిస్తున్నట్లు మలేషియా…

2న అఖిల పక్ష సమావేశం

Nov 27,2023 | 11:07

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోపార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్‌ 2న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 4 నుంచి 22 వరకు…