వార్తలు

  • Home
  • కోచ్చిలో తొక్కిసలాట

వార్తలు

కోచ్చిలో తొక్కిసలాట

Nov 26,2023 | 09:29

నలుగురు విద్యార్థులు మృతి మరో 65 మందికి గాయాలు కోచ్చి : కేరళలోని కోచ్చి విశ్వవిద్యాలయంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్‌లో సాయంత్రం టెక్‌ఫెస్ట్‌ నిర్వహిస్తుండగా వర్షం…

రాజస్థాన్‌లో ప్రశాంతంగా పోలింగ్‌- 68.70 శాతం నమోదు

Nov 26,2023 | 09:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోరాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతగా ముగిసాయి. భారీగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం…

క్రికెట్‌ చూసిన ప్రధాని… మణిపూర్‌ ఎందుకెళ్లలేదు?

Nov 26,2023 | 09:09

-బిజెపిని ఓడించడమే మా లక్ష్యం -నాలుగు రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి ప్రతికూల ప్రభావం -సుప్రీం తీర్పును గవర్నర్లు అమలు చేయాలి -అభ్యర్థులకే కాదు పార్టీల ఖర్చుపైనా పరిమితి…

కళ్లాల్లో ధాన్యం కొనుగోలు చేయాలి : ఎపి రైతు సంఘం

Nov 25,2023 | 20:33

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ఏలూరు రూరల్‌ మండలంలోని మల్కాపురంలో ఎపి రైతు సంఘం నాయకులు శనివారం పర్యటించి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను…

ఎఒబిలో టిప్పర్‌ బోల్తా – ఆరుగురు మృతి

Nov 25,2023 | 21:43

ఏడుగురికి తీవ్రగాయాలు ప్రజాశక్తి – సీలేరు, ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా)ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో సిమెంట్‌ లోడుతో వెళ్తున్న టిప్పర్‌ బోల్తా పడడంతో అరుగురు మృతి…

కదం తొక్కిన మున్సిపల్‌ కార్మికులు- నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా

Nov 25,2023 | 20:29

ప్రజాశక్తి – నెల్లూరుప్రజారోగ్య పరిరక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న తమను తక్షణమే పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని…

‘ఉక్కు’ పరిరక్షణతో రాష్ట్రాభివృద్ధి – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 25,2023 | 20:26

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, నాయకులు వరసాల…

ఫిషింగ్‌ హార్బర్‌ బోట్లు దగ్ధం కేసులోఇద్దరు అరెస్టు

Nov 25,2023 | 20:38

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం)గత ఆదివారం అర్ధరాత్రి ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోట్ల కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.…

దర్యాప్తు ముగియకముందే భారత్‌ని దోషిని చేయొద్దు : భారత హైకమిషనర్‌ సంజయ్ కుమార్‌ వర్మ

Nov 25,2023 | 18:04

  కెనడా : ఖలిస్తాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం…