వార్తలు

  • Home
  • భయంభయంగా గాజా ప్రజలు

వార్తలు

భయంభయంగా గాజా ప్రజలు

Dec 1,2023 | 10:59

శిథిలాల మధ్య కుళ్లిన మృతదేహాలతో దుర్గంధం ఏడవ రోజూ కొనసాగిన బందీల విడుదల గాజాకు మరింత సాయం పంపాలని జోర్డాన్‌ వినతిరఫా, గాజా : కాల్పుల విరమణ…

విముక్త పాలస్తీనా కావాలి

Dec 1,2023 | 10:51

పాలస్తీనియన్లకు బాసటగా నిలిచిన ప్రపంచ ప్రజలు అంతర్జాతీయ సంఘీభావం దినోత్సవం సందర్భంగా నిరసనలు, ర్యాలీలు శావో పాలో : అంతర్జాతీయ పాలస్తీనియన్ల సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాలస్తీనాకు…

నిర్మాణ కార్మికుల భద్రతే ముఖ్యం

Dec 1,2023 | 10:44

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదంపై విచారణ జరపాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రధాని, సిఎంలకు సిడబ్ల్యూఎఫ్‌ఐ లేఖ న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో టన్నెల్‌ కూలిపోయిన…

సూరత్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Dec 1,2023 | 11:17

ఏడుగురు కార్మికుల సజీవ దహనం 24 మందికి గాయాలు అహ్మదాబాద్‌ : గుజరాత్‌ సూరత్‌ పట్టణంలోని ఒక కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు కార్మికులు…

ఫర్నీచర్‌ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Dec 1,2023 | 08:50

– రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం ప్రజాశక్తి-వి.కోట (చిత్తూరు జిల్లా) చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో ఓ ఫర్నీచర్‌ తయారీ కర్మాగారంలో గురువారం ఉదయం…

విద్యార్థునులపై తేనేటీగల దాడి- 30 మంది అస్వస్థత

Dec 1,2023 | 08:49

ప్రజాశక్తి – కదిరి టౌన్‌: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థునులపై తేనేటీగలు దాడి…

‘సర్వరాయ’ గుర్తింపు సంఘం ఎన్నికల్లోసిఐటియు ఘన విజయం

Dec 1,2023 | 08:48

ప్రజాశక్తి – కడియం(తూర్పుగోదావరి జిల్లా)తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలోని సర్వరాయ సుగర్స్‌ బాట్లింగ్‌ యూనిట్‌ (కోకో కోల)లో గురువారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు…

నిర్వాసిత రైతులకు న్యాయం చేయండి

Dec 1,2023 | 08:47

– కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కోరిన సిపిఎం నాయకులు ప్రజాశక్తి – గోరంట్ల రూరల్‌ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో…

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందాలి- గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

Dec 1,2023 | 08:48

ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి:అర్హులందరూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో…