వార్తలు

  • Home
  • లక్ష్మీపురంలో డయేరియా విజృంభణ

వార్తలు

లక్ష్మీపురంలో డయేరియా విజృంభణ

Nov 27,2023 | 20:19

100 మందికిపైగా అస్వస్థత తాగునీరు కలుషితమే కారణమంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి – కర్నూలు : హాస్పిటల్‌కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి నుంచి డయేరియా…

‘ఆ రోజు’ ఫ్రీ రాపిడో రైడ్

Nov 27,2023 | 17:48

హైదరాబాద్ : రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ రాపిడో కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో పోలింగ్ రోజు(నవంబర్ 30)న హైదరాబాద్ నగరంలోని 2,600 పోలింగ్ స్టేషన్‌లకు ఉచిత రైడ్‌లను ప్రారంభించనున్నట్లు…

అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

Nov 27,2023 | 17:32

ఇస్లామాబాద్‌ :  అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కి సోమవారం పాకిస్థాన్‌ అకౌంటిబిలిటీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.ఆయన పోలీస్‌ కస్టడీని పొడిగించాలన్న నేషనల్‌ అకౌంట్‌బిలిటీ బ్యూరో…

కేసీఆర్‌పై ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు

Nov 27,2023 | 17:29

హైదరాబాద్‌: సచివాలయం కూల్చివేతపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు.…

లోకేష్‌ను ఉద్దేశించి నారా బ్రాహ్మణి ట్వీట్‌..

Nov 27,2023 | 16:48

ప్రజాశక్తి-అమరావతి : కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి యువగళం పాదయాత్రను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పున్ణప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌…

మార్చి 30 నాటికి సిఎఎ తుది ముసాయిదా : అజయ్ మిశ్రా

Nov 27,2023 | 16:48

కోల్‌కతా :  వచ్చే ఏడాది మార్చి 30 నాటికి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తుది ముసాయిదా సిద్ధంకావచ్చని కేంద్రమంత్రి అజయ్  మిశ్రా వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌కు…

ఉపాధ్యాయులకు ఇచ్చిన ఛార్జి మెమోలు ఉపసంహరించాలి : యూటీఎఫ్ డిమాండ్

Nov 27,2023 | 16:35

ప్రజాశక్తి-చిత్తూరు : చిన్నచిన్న కారణాలతో ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనం కు విఘాతం కలిగించే చార్జీ మెమో లను తక్షణం ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : ప్రియాంక గాంధీ

Nov 27,2023 | 15:54

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఒడించి బుద్ధి చెప్పాలని..కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. భువనగిరిలో నిర్వహించిన రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌…

తోటి విద్యార్థిపై 108 సార్లు కంపాస్‌తో దాడి ..

Nov 27,2023 | 15:46

ఇండోర్‌ :   ఓ విద్యార్థిపై ముగ్గురు విద్యార్థులు జామెట్రీ బాక్స్ లోని  కంపాస్‌తో 108 సార్లు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వారంతా పదేళ్లలోపు వారేనని…