వార్తలు

  • Home
  • 8 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె – యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి

వార్తలు

8 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె – యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి

Nov 21,2023 | 20:20

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి:తమ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ ఎనిమిది నుంచి అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌…

రాజకీయ పార్టీలు మౌనం వీడాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 21,2023 | 20:32

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయమై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మౌనం వీడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ,…

విశ్వవిద్యాలయాల నుండి నాయకులు తయారవ్వాలి – ఎంపి విజయసాయి రెడ్డి

Nov 21,2023 | 20:26

– ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అర్కిటెక్చర్‌ భవనం ప్రారంభం ప్రజాశక్తి – ఎఎన్‌యు ( గుంటూరు జిల్లా):విశ్వవిద్యాలయాల నుంచి దేశ భవిష్యత్తు నిర్దేశించే నాయకులు, పాలకులు తయారవ్వాలని…

ఇంజనీర్లు మోక్షగుండం స్ఫూర్తి తో సాగాలి : పీడిక రాజన్న దొర

Nov 21,2023 | 17:25

ప్రజాశక్తి – ఎంవిపీ కాలనీ: భారతరత్న , మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ…

గాజా స్కూల్‌పై ఇజ్రాయిల్‌ మారణకాండను ఖండించిన ఇరాన్‌

Nov 21,2023 | 17:19

టెహ్రాన్‌ : ఇటీవల గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన మారణకాండను ఇరాన్‌ ఖండించింది. ఈ దాడిని ఖండిస్తూ ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల…

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ డిసెంబర్‌ 11 వరకు పొడిగింపు

Nov 21,2023 | 16:30

  న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరెపణలెదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడిషయిల్‌ కస్టడీని ఢిల్లీ రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం డిసెంబర్‌ 11 వరకు…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

Nov 21,2023 | 16:13

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకున్నారు. స్వామి వారి దర్శనానికి…

మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : అచ్చెన్నాయుడు

Nov 21,2023 | 15:56

అమరావతి: మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. మత్స్యకారుల బతుకుల్ని ఛిద్రం చేసిన ఘనత జగన్‌ రెడ్డికే సొంతం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

కేరళలోని ఓ స్కూల్‌లో మాజీ విద్యార్థి కాల్పులు

Nov 21,2023 | 15:55

తిరువనంతపురం : కేరళలోని ఓ స్కూల్‌లో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మాజీ విద్యార్థి కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. జగన్‌ అనే…