వార్తలు

  • Home
  • ఎస్‌ఎస్‌ ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

వార్తలు

ఎస్‌ఎస్‌ ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Nov 20,2023 | 21:49

ప్రజాశక్తి – ఆదోని రూరల్‌ : సమ్మర్‌ స్టోరేజ్‌ (ఎస్‌ఎస్‌) ట్యాంకులో నీరు తాగేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందారు. ఈ…

మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?

Nov 20,2023 | 21:45

తమిళనాడు గవర్నర్‌ రవికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు…

విద్యుత్‌ను ప్రయివేటీకరించొద్దని ధర్నా

Nov 20,2023 | 21:35

ప్రజాశక్తి-విజయవాడ : విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరణ చేసేందుకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజరు కుమార్‌ ప్రభుత్వాన్ని…

పంటలపై ఏనుగుల దాడి

Nov 20,2023 | 21:26

ప్రజాశక్తి- వికోట (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా వికోట మండలంలోని నాగిరెడ్డిపల్లి, రామకుప్పం మండల పరిధిలోని ననియాల, నారాయణపురం తాండా గ్రామ అటవీ శివార్లలోని పంటలను…

అదానీ వ్యాపారాన్ని వృధ్ధి చేయడమే మోడీ కర్తవ్యం

Nov 20,2023 | 21:22

అఖిల భారత సన్నాహక సమావేశంలో పుణ్యవతి ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖ) : అదానీ వ్యాపారాన్ని వృద్ధి చేయడమే మోడీ ప్రథమ కర్తవ్యమని ఐద్వా అఖిల భారత కోశాధికారి…

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Nov 20,2023 | 21:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : శబరిమలకు వెళ్లే యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 22 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను…

ఇంకా చాలా కేసులు ఉన్నాయి.. బెయిల్‌ వస్తే నిర్దోషి కాదు : సజ్జల రామకృష్ణారెడ్డి

Nov 20,2023 | 21:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కేసులో బెయిల్‌ వచ్చినంత మాత్రాన నిర్ధోషికాదని, ఆయనపై మద్యం, ఫైబర్‌నెట్‌,…

కేసీఆర్‌ ప్రభుత్వానికి ఈసీ షాక్‌

Nov 20,2023 | 18:47

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రైతు రుణమాఫీల జారీకి అనుమతి ఇవ్వాలంటూ…

గడిచిన 24 గంటల్లో నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు మీడియా వర్కర్లు మృతి

Nov 20,2023 | 17:16

గాజా :   ఇజ్రాయిల్‌ దాడుల్లో గడిచిన 24 గంటల్లో నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు స్థానిక మీడియా కార్మికులు మరణించారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ జరిపిన లక్షిత బాంబు దాడుల్లో సుమారు…