ఫిషింగ్ హార్బర్లోని బాధిత మత్స్యకారులను కలిసిన సిపిఎం నేతలు
విశాఖ : విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన మత్స్యకారులను సిపిఎం నేతలు బుధవారం కలిశారు. మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం…
విశాఖ : విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన మత్స్యకారులను సిపిఎం నేతలు బుధవారం కలిశారు. మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం…
విశాఖ : స్కూల్ పిల్లలు వెళుతున్న ఆటోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం విశాఖలోని మధురవాడ, నగరంపాలెం రోడ్డులో స్కూల్ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ…
ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : స్కూల్ పిల్లలు వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 8మంది పిల్లలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన…
హైదరాబాద్: సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే.. దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో…
పరమరిబో : దక్షిణ అమెరికా దేశమైన సూరినామ్లో అక్రమ బంగారు గని సోమవారం కూలిపోవడంతో 10 మంది మరణించారని అధికారులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే గ్రామీణ…
థాయిలాండ్ కేబినెట్ ఆమోదం బ్యాంకాక్ : స్వలింగ సంపర్కుల వివాహాలను అనుమతిస్తూ పౌర, వాణిజ్య నిబంధనావళికి చేసిన సవరణను థాయిలాండ్ మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. వచ్చే నెల్లో…
న్యూఢిల్లీ : మణిపూర్లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో అక్కడి నుండి వచ్చి తమ రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్న శరణార్థులకు నగదు రూపంలో కానీ, ఇతరత్రా కానీ సాయం…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు…
37 మంది మృతి బ్రజవిల్లె : కాంగోలో మిలటరీ స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 37 మంది మరణించారు. రిక్రూట్మెంట్ కోసం జరుగుతున్న కార్యక్రమానికి యువత ఎక్కువ…