వార్తలు

  • Home
  • ఫిషింగ్‌ హార్బర్‌లోని బాధిత మత్స్యకారులను కలిసిన సిపిఎం నేతలు

వార్తలు

ఫిషింగ్‌ హార్బర్‌లోని బాధిత మత్స్యకారులను కలిసిన సిపిఎం నేతలు

Nov 22,2023 | 12:22

విశాఖ : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన మత్స్యకారులను సిపిఎం నేతలు బుధవారం కలిశారు. మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం…

స్కూల్‌ పిల్లల ఆటోకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

Nov 22,2023 | 12:21

విశాఖ : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం విశాఖలోని మధురవాడ, నగరంపాలెం రోడ్డులో స్కూల్‌ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ…

ఆటోను ఢీకొట్టిన లారీ : 8మంది పిల్లలకు గాయాలు : ఒకరి పరిస్థితి విషమం

Nov 22,2023 | 12:19

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 8మంది పిల్లలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన…

కాంగ్రెస్‌లో చేరిన సినీనటి దివ్యవాణి

Nov 22,2023 | 12:22

హైదరాబాద్‌: సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే.. దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో…

బంగారు గని కూలి 10 మంది మృతి

Nov 22,2023 | 11:39

పరమరిబో : దక్షిణ అమెరికా దేశమైన సూరినామ్‌లో అక్రమ బంగారు గని సోమవారం కూలిపోవడంతో 10 మంది మరణించారని అధికారులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే గ్రామీణ…

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత

Nov 22,2023 | 11:34

థాయిలాండ్‌ కేబినెట్‌ ఆమోదం బ్యాంకాక్‌ : స్వలింగ సంపర్కుల వివాహాలను అనుమతిస్తూ పౌర, వాణిజ్య నిబంధనావళికి చేసిన సవరణను థాయిలాండ్‌ మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. వచ్చే నెల్లో…

మిజోరం అభ్యర్థనకు కేంద్రం ‘నో’

Nov 22,2023 | 11:34

న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో అక్కడి నుండి వచ్చి తమ రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్న శరణార్థులకు నగదు రూపంలో కానీ, ఇతరత్రా కానీ సాయం…

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. భారీ వర్ష సూచన

Nov 22,2023 | 11:18

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు…

కాంగోలో మిలటరీ స్టేడియంలో తొక్కిసలాట

Nov 22,2023 | 11:12

 37 మంది మృతి బ్రజవిల్లె : కాంగోలో మిలటరీ స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 37 మంది మరణించారు. రిక్రూట్‌మెంట్‌ కోసం జరుగుతున్న కార్యక్రమానికి యువత ఎక్కువ…