వార్తలు

  • Home
  • ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

వార్తలు

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

Nov 21,2023 | 14:02

  న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం సాయంత్రం కంటే.. మంగళవారం ఉదయానికి కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయని కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి మంగళవారం పేర్కొంది. సోమవారం సాయంత్రం…

కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారులు మృతి

Nov 21,2023 | 13:59

కాకినాడ : కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. సూర్యారావుపేట నుంచి హౌప్‌ ఐల్యాండ్‌ వరకు అయిదుగురు…

బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు : నిర్మలా సీతారామన్‌

Nov 21,2023 | 13:43

తెలంగాణ : ” బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు ” అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మధురానగర్‌లో బిజెపి అభ్యర్థి లంకల…

బ్రిడ్జి కూలింది.. వరి ధాన్యం గంగపాలైంది..!

Nov 21,2023 | 13:27

​  రాయదుర్గం (అనంతపురం) : బ్రిడ్జి కూలిపోవడంతో వరి ధాన్యంతో వెళుతున్న ఈచర్‌ వాహనం నీళ్లలో పడి వరి ధాన్యపు బస్తాలు నీటిపాలైన ఘటన మంగళవారం రాయదుర్గంలో…

సంధికి సిద్ధమవుతున్న హమాస్‌ : హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే

Nov 21,2023 | 16:18

  దోహా : గత నెల అక్టోబర్‌ 7వ తేదీ ప్రారంభమైన ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధపోరు నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం వల్ల చిన్న, పెద్ద… వేలాది…

రైతులను ఎందుకు విలన్లుగా చిత్రీకరిస్తున్నారు : సుప్రీంకోర్టు ఆగ్రహం

Nov 22,2023 | 11:46

న్యూఢిల్లీ : రైతును ఒక విలన్‌గా ముద్ర వేయడానికి ముందుగా ఆ రైతు బాధలేమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుధాంశు ధూలియా…

ఐఆర్‌ఆర్‌ కేసు : చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పై విచారణ వాయిదా

Nov 22,2023 | 12:28

అమరావతి : రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు…

రెగ్యులర్‌ చేయాలంటూ.. మున్సిపల్‌ కార్మికుల నిరసన

Nov 21,2023 | 12:36

ప్రకాశం : మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ … ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో…

రాజస్థాన్‌లో కులగణన చేపడతాం : ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ

Nov 21,2023 | 12:35

జైపూర్‌ :   తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే .. రాజస్థాన్‌లో కులగణన చేపడతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. మంగళవారం  ఎన్నికల మేనిఫెస్టోను  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ విడుదల…