ఆఫ్ఘనిస్తాన్లో 4.1 తీవ్రతతో భూకంపం
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) ఎక్స్లో పోస్టు చేసింది.…
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) ఎక్స్లో పోస్టు చేసింది.…
చెన్నై : ప్రఖ్యాతి పొందిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు, ప్రముఖ విట్రరెటినల్ సర్జన్ ఎస్ఎస్ బద్రినాథ్ (83) మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా…
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అభ్యర్థులకు మద్దతు, ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు,…
న్యూఢిల్లీ : ఉత్తరకాశీలో నిర్మాణంలో వున్న సొరంగం కుప్పకూలి చిక్కుకుపోయిన 41మంది కార్మికుల దుస్థితి పట్ల సిపిఎం పొలిట్బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన…
36 బోట్లు పూర్తిగా, 9 పాక్షికంగా దగ్ధం సుమారు రూ.15 కోట్లు ఆస్తి నష్టం బోట్ల విలువలో 80 శాతం నష్టపరిహారం : సిఎం ఆదేశం బాధిత…
తొలిసారిగా బయటకొచ్చిన కార్మికుల విజువల్స్ మంగళవారం కూడా కొనసాగిన డ్రిల్లింగ్ పనులు రిపోర్టింగ్ సమయంలో మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హితవు…
హామీలు అమలు చేయాల్సిందే పలు జిల్లాల్లో మున్సిపల్ కార్మికుల నిరసన దీక్షలు, ర్యాలీ, ధర్నా ప్రజాశక్తి- యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు…
ప్రజాశక్తి – ఆదోని రూరల్ : సమ్మర్ స్టోరేజ్ (ఎస్ఎస్) ట్యాంకులో నీరు తాగేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందారు. ఈ…
తమిళనాడు గవర్నర్ రవికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు…