వార్తలు

  • Home
  • విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ బోట్ల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలి : పవన్‌ కల్యాణ్‌

వార్తలు

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ బోట్ల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలి : పవన్‌ కల్యాణ్‌

Nov 22,2023 | 12:16

విశాఖపట్నం : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరం అని … బోట్ల యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎపి…

ఎఐ నియమావళిపై జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ మధ్య ఒప్పందం

Nov 20,2023 | 11:46

  బెర్లిన్‌ : భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (ఎఐ) నియమావళిపై జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం యూరోపియన్‌ యూనియన్‌ స్థాయిలో చర్చలను…

ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే!

Nov 20,2023 | 12:18

   క్యూబా దిగ్భంధనంపై ట్రిబ్యునల్‌ తీర్పు బ్రస్సెల్స్‌: క్యూబాపై ఆమెరికా సాగిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని రెండు రోజుల పాటు విశ్లేషించిన అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ ఈ విధానం అంతర్జాతీయ చట్టాలను,…

‘అచ్చెన్న’ ప్రకటన ఉపసంహరించుకోవాలి : ఐద్వా

Nov 20,2023 | 11:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :   మద్యం నిషేధం అసాధ్యమని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి…

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు

Nov 20,2023 | 11:30

ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో :    ఈ  పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణను ముఖ్యమంత్రి కెసిఆర్‌ పూర్తిగా దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన…

జబాలియా శరణార్థి శిబిరంపై దాడి : 200 మంది మృతి

Nov 20,2023 | 11:29

  గాజా సిటీ: గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ వరుసగా మూడు రోజులపాటు జరిపిన బాంబు దాడుల్లో 200 మంది చనిపోయారు. శనివారం ఒక్కరోజే రెండు దాడుల్లో…

కెసిఆర్‌ పాలనకు కాలం చెల్లింది

Nov 22,2023 | 12:16

మాజీ ఎంపి, సిపిఎం ఎపి మాజీ కార్యదర్శి మధు ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో :  కెసిఆర్‌ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని సిపిఎం మాజీ ఎంపి, ఆంధ్రప్రదేశ్‌…

ఎర్రజెండాకేసే ప్రతి ఓటూ ఓ తూటా

Nov 20,2023 | 11:12

బయట పోట్లాడుతాం – సభలో నిలదీస్తాం ప్రజల గోస పట్టని పార్టీలకెందుకు ఓటెయ్యాలి రాజ్యాంగాన్ని పాతాళానికి తొక్కుతున్న బిజెపిని కెసిఆర్‌ ప్రశ్నించగలరా? అమీన్‌పూర్‌ బహిరంగ సభలో బివి…