వార్తలు

  • Home
  • అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జేవియర్‌ మిల్లా

వార్తలు

అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జేవియర్‌ మిల్లా

Nov 20,2023 | 15:30

బ్యూనస్‌ ఎయిర్స్‌ :    అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ ఆర్థిక వేత్త జేవియర్‌ మిల్లా ఎన్నికయ్యారు.  ఆదివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మిల్లాకు 55.8 శాతం…

నిరుద్యోగంలో తెలంగాణ మొదటిస్థానం : టీపీసీసీ చీఫ్‌

Nov 20,2023 | 15:27

హైదరాబాద్‌ : నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ విజయభేరీ యాత్రలో ఆయన…

పోలీస్‌స్టేషన్‌ ఎదుట వ్యక్తి ఆత్మహత్యయత్నం

Nov 20,2023 | 21:28

 కానిస్టేబుల్‌ బెదిరింపులతో మనస్తాపం ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : భార్య కాపురానికి రాలేదని పోలీస్‌స్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని భర్త నిప్పంటించుకున్న ఘటన తిరుపతి జిల్లాలో కలకలం…

‘మూడేళ్లుగా ఏం చేస్తున్నారు’ : గవర్నర్‌ని నిలదీసిన సుప్రీంకోర్టు

Nov 20,2023 | 13:27

న్యూఢిల్లీ  :   బిల్లులను ఆమోదించకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంలో గవర్నర్‌…

ప్రజాసమస్యలే సిపిఎం అజెండా

Nov 22,2023 | 11:57

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమే ధ్యేయం : విజయ్ రాఘవన్‌ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ప్రజా సమస్యలే అజెండాగా సిపిఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోందని…

ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదం : అధికారులకు సిఎం జగన్‌ ఆదేశాలు

Nov 20,2023 | 12:46

విశాఖపట్నం : విశాఖపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్ల దగ్ధం ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికితీయాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి విశాఖ…

ఢిల్లీలో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

Nov 20,2023 | 12:38

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ప్రమాదకర వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుండి తెరుచుకున్నాయి. అయితే క్రీడలు, ప్రార్థనలు వంటి బహిరంగ సమావేశాలపై నిషేధం విధించినట్లు అధికారులు…

నీళ్లు తాగడానికెళ్లి .. ఎస్‌ఎస్‌ ట్యాంకులో గల్లంతైన విద్యార్థులు

Nov 22,2023 | 12:15

ప్రజాశక్తి-ఆదోని రూరల్‌ (కర్నూలు) : మండలం పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన మంజు, అక్బర్‌ అనే విద్యార్థులు…

ప్రజాసమస్యలే సిపిఎం అజెండా

Nov 20,2023 | 12:17

   ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమే ధ్యేయం : విజయ్ రాఘవన్‌ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ప్రజా సమస్యలే అజెండాగా సిపిఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోందని…