దళిత యువకులపై దాడి
చెన్నై : తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఇద్దరు దళితులపై దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 14న సతుమదురై రైల్వే గేటు…
చెన్నై : తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఇద్దరు దళితులపై దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 14న సతుమదురై రైల్వే గేటు…
విశాఖపట్నం : ప్రభుత్వం తమను తక్షణమే ఆదుకోవాలని, నష్టపరిహారాన్ని ప్రకటించాలని… విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులంతా బైఠాయించి నిరసన చేపట్టారు. ఆదివారం రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్…
న్యూఢిల్లీ : మణిపూర్ను సందర్శించడం ప్రధాని షెడ్యూల్లోనే లేదని కాంగ్రెస్ ఆదివారం ధ్వజమెత్తింది. అహ్మదాబాద్లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్కు హాజరయ్యేందుకు ప్రధానికి సమయం దొరికింది…
వాషింగ్టన్ : ఇజ్రాయిల్, హమాస్ల మధ్య ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా కృషి కొనసాగిస్తోందని…
విశాఖపట్నం : విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరం అని … బోట్ల యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపి…
బెర్లిన్ : భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (ఎఐ) నియమావళిపై జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్ స్థాయిలో చర్చలను…
క్యూబా దిగ్భంధనంపై ట్రిబ్యునల్ తీర్పు బ్రస్సెల్స్: క్యూబాపై ఆమెరికా సాగిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని రెండు రోజుల పాటు విశ్లేషించిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఈ విధానం అంతర్జాతీయ చట్టాలను,…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మద్యం నిషేధం అసాధ్యమని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ఈ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణను ముఖ్యమంత్రి కెసిఆర్ పూర్తిగా దోచుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన…