వార్తలు

  • Home
  • కెసిఆర్‌ పాలనకు కాలం చెల్లింది

వార్తలు

కెసిఆర్‌ పాలనకు కాలం చెల్లింది

Nov 19,2023 | 22:08

– ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి – మాజీ ఎంపి, సిపిఎం ఎపి మాజీ కార్యదర్శి మధు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:కెసిఆర్‌ కుటుంబ…

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Nov 19,2023 | 20:50

ప్రధాని భద్రతా విధులకు వెళ్తున్న ఆరుగురు పోలీసులు మృతి జైపూర్‌ : ప్రధాని మోడీ భద్రతా విధుల కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు పోలీసులు…

నగముని రచనలు మానవ మనుగడకు స్ఫూర్తి

Nov 19,2023 | 21:40

– ‘కొయ్యగుర్రం’ మహాకావ్యం ఆవిష్కరణలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ (గుంటూరు జిల్లా):నగముని రచనలు మానవ మనుగడకు స్ఫూర్తినిస్తాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. నగముని ‘కొయ్యగుర్రం’…

చరిత్రను వక్రీకరించడం తగదు

Nov 19,2023 | 21:01

రైతాంగ సాయుధ పోరాటంలో ఎగిసిన భూ ఉద్యమం వినోబాభావే ఉద్యమంగా ప్రచురించడం సరైందికాదు ఆంధ్రజ్యోతి కథనంపై వామపక్షాల ఖండన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో నాడు తెలంగాణ రైతాంగ సాయుధ…

‘ఉక్కు’ పరిరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 19,2023 | 20:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ధ్యేయంగా ఉండాలని సిఐటియు సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు అన్నారు.…

ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారమివ్వాలి – కౌలు రైతు సంఘం

Nov 19,2023 | 20:11

ప్రజాశక్తి- జి.సిగడాం/లావేరు (శ్రీకాకుళం జిల్లా):ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కౌలు రైతు సంఘం నాయకులు…

గుండెపోటుతో ఎంపిడిఒ మృతి

Nov 19,2023 | 20:22

ప్రజాశక్తి – కురుపాం:పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల పరిషత్‌ అధికారి వివి శివరామప్ప (60) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో…

బిజెపి అబద్ధపు హామీలను నమ్మొద్దు ..కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిస్తాం : రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

Nov 19,2023 | 16:42

హైదరాబాద్‌ : బిజెపి అబద్ధపు హామీలను నమ్మకుండా మంద కృష్ణ మాదిగ కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణకు టీపీసీసీ చీఫ్‌…

వరల్డ్‌కప్‌ ఫీవర్‌.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌..

Nov 19,2023 | 16:14

కరీంనగర్‌: క్రికెట్‌పై భారతదేశ ప్రజలకు ఉన్న క్రేజ్‌ మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం దేశమంతా క్రికెట్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఐసీసీ వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు ఇండియా వర్సెస్‌…