వార్తలు

  • Home
  • రెగ్యులర్‌ చేయాలంటూ.. మున్సిపల్‌ కార్మికుల నిరసన

వార్తలు

రెగ్యులర్‌ చేయాలంటూ.. మున్సిపల్‌ కార్మికుల నిరసన

Nov 21,2023 | 12:36

ప్రకాశం : మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ … ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో…

రాజస్థాన్‌లో కులగణన చేపడతాం : ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ

Nov 21,2023 | 12:35

జైపూర్‌ :   తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే .. రాజస్థాన్‌లో కులగణన చేపడతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. మంగళవారం  ఎన్నికల మేనిఫెస్టోను  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ విడుదల…

గాజాలో యుద్ధాన్ని ఆపండి : ఆసియాన్‌ రక్షణ మంత్రుల పిలుపు

Nov 22,2023 | 13:48

జకార్తా : తక్షణమే గాజాలో యుద్దాన్ని ఆపాల్సిందిగా ఆసియాన్‌ దేశాల రక్షణ మంత్రులు పిలుపునిచ్చారు. గాజాలో మానవతా సాయం అందించేందుకు కారిడార్‌లను ఏర్పాటు చేయడంపై ప్రపంచ దేశాలు…

మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత పవన్‌

Nov 21,2023 | 12:13

విజయవాడ : నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని … మత్స్యకారులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పవన్‌ ఓ ప్రకటన విడుదల…

ఆఫ్ఘనిస్తాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

Nov 21,2023 | 11:44

  కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) ఎక్స్‌లో పోస్టు చేసింది.…

శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ కన్నుమూత

Nov 21,2023 | 21:53

చెన్నై : ప్రఖ్యాతి పొందిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు, ప్రముఖ విట్రరెటినల్‌ సర్జన్‌ ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ (83) మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా…

రాజస్థాన్‌లో సిపిఎం అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు

Nov 22,2023 | 12:00

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అభ్యర్థులకు మద్దతు, ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు,…

ఉత్తర కాశీలో సహాయక చర్యలు ముమ్మరం చేయండి : సిపిఎం పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి

Nov 22,2023 | 11:58

న్యూఢిల్లీ : ఉత్తరకాశీలో నిర్మాణంలో వున్న సొరంగం కుప్పకూలి చిక్కుకుపోయిన 41మంది కార్మికుల దుస్థితి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన…