వార్తలు

  • Home
  • సూక్ష్మ బంగారు వరల్డ్‌ కప్‌ తయారీ

వార్తలు

సూక్ష్మ బంగారు వరల్డ్‌ కప్‌ తయారీ

Nov 20,2023 | 21:34

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన సూక్ష్మ కళాఖండాల శిల్పి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గ్రహీత తాళాబత్తుల…

ప్రపంచవ్యాప్తంగా 43 శాతం పెరిగిన మీజిల్స్‌ మరణాలు

Nov 20,2023 | 16:20

జెనీవా :    ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్‌తో మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వ్యాక్సిన్ల రేట్లు తగ్గుతున్నప్పటికీ 2021-22లో మరణాల రేటు 43 శాతం పెరిగినట్లు ఓ నివేదిక…

తిరుపతిలో గుండెపోటుతో క్రికెట్‌ అభిమాని మృతి

Nov 20,2023 | 16:10

ప్రజాశక్తి-తిరుపతిరూరల్‌ : ఇండియా -ఆస్ట్రేలియా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిందని ఓ క్రికెట్‌ అభిమానితో మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి 9 గంటలకి…

తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు : అచ్చెన్నాయుడు

Nov 20,2023 | 15:44

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్‌ బెయిల్‌ రావడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబుకి…

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఆరెంజ్‌ అలెర్ట్‌

Nov 20,2023 | 15:32

  చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. ఈ రెండు…

అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జేవియర్‌ మిల్లా

Nov 20,2023 | 15:30

బ్యూనస్‌ ఎయిర్స్‌ :    అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ ఆర్థిక వేత్త జేవియర్‌ మిల్లా ఎన్నికయ్యారు.  ఆదివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మిల్లాకు 55.8 శాతం…

నిరుద్యోగంలో తెలంగాణ మొదటిస్థానం : టీపీసీసీ చీఫ్‌

Nov 20,2023 | 15:27

హైదరాబాద్‌ : నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ విజయభేరీ యాత్రలో ఆయన…

పోలీస్‌స్టేషన్‌ ఎదుట వ్యక్తి ఆత్మహత్యయత్నం

Nov 20,2023 | 21:28

 కానిస్టేబుల్‌ బెదిరింపులతో మనస్తాపం ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : భార్య కాపురానికి రాలేదని పోలీస్‌స్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని భర్త నిప్పంటించుకున్న ఘటన తిరుపతి జిల్లాలో కలకలం…

‘మూడేళ్లుగా ఏం చేస్తున్నారు’ : గవర్నర్‌ని నిలదీసిన సుప్రీంకోర్టు

Nov 20,2023 | 13:27

న్యూఢిల్లీ  :   బిల్లులను ఆమోదించకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంలో గవర్నర్‌…