వార్తలు

  • Home
  • ‘ఉక్కు’ పరిరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

వార్తలు

‘ఉక్కు’ పరిరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 19,2023 | 20:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ధ్యేయంగా ఉండాలని సిఐటియు సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు అన్నారు.…

ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారమివ్వాలి – కౌలు రైతు సంఘం

Nov 19,2023 | 20:11

ప్రజాశక్తి- జి.సిగడాం/లావేరు (శ్రీకాకుళం జిల్లా):ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కౌలు రైతు సంఘం నాయకులు…

గుండెపోటుతో ఎంపిడిఒ మృతి

Nov 19,2023 | 20:22

ప్రజాశక్తి – కురుపాం:పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల పరిషత్‌ అధికారి వివి శివరామప్ప (60) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో…

బిజెపి అబద్ధపు హామీలను నమ్మొద్దు ..కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిస్తాం : రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

Nov 19,2023 | 16:42

హైదరాబాద్‌ : బిజెపి అబద్ధపు హామీలను నమ్మకుండా మంద కృష్ణ మాదిగ కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణకు టీపీసీసీ చీఫ్‌…

వరల్డ్‌కప్‌ ఫీవర్‌.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌..

Nov 19,2023 | 16:14

కరీంనగర్‌: క్రికెట్‌పై భారతదేశ ప్రజలకు ఉన్న క్రేజ్‌ మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం దేశమంతా క్రికెట్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఐసీసీ వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు ఇండియా వర్సెస్‌…

దేశానికి బీజేపీ ప్రమాదకరం: పొలిట్‌బ్యూరో సభ్యులు విజయ రాఘవన్‌

Nov 19,2023 | 15:56

మిర్యాలగూడ : బీజేపీ దేశానికి ప్రమాదకరంగా మారిందని, ఈ ప్రమాదాన్ని నివారించాలంటే కమ్యూనిస్టులను గెలిపించాల ని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ విజయ రాఘవన్‌ పిలుపునిచ్చారు.…

22 మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక ప్రభుత్వం

Nov 19,2023 | 15:55

చెన్నై :   తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 22 మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.   వేటగాళ్లని ఆరోపిస్తూ శ్రీలంక ప్రభుత్వం  శనివారం వీరిని అదుపులోకి…

తెలంగాణలో మరోసారి రాబోయేది బిఆర్‌ఎస్‌యే: కేటీఆర్‌

Nov 19,2023 | 15:40

ఇల్లెందు: చిన్న చిన్న అసంతఅప్తులను పక్కనపెట్టి బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం,…

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం : ప్రియాంక గాంధీ

Nov 19,2023 | 15:25

హైదరాబాద్‌ : తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కి తెలుసునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఆదివారం ఖానాపూర్‌ కాంగ్రెస్‌ విజయభేరి…