వార్తలు

  • Home
  • రాజస్థాన్‌లో సిపిఎం అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు

వార్తలు

రాజస్థాన్‌లో సిపిఎం అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు

Nov 22,2023 | 12:00

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అభ్యర్థులకు మద్దతు, ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు,…

ఉత్తర కాశీలో సహాయక చర్యలు ముమ్మరం చేయండి : సిపిఎం పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి

Nov 22,2023 | 11:58

న్యూఢిల్లీ : ఉత్తరకాశీలో నిర్మాణంలో వున్న సొరంగం కుప్పకూలి చిక్కుకుపోయిన 41మంది కార్మికుల దుస్థితి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన…

ఉత్తరకాశీ టన్నెల్‌ ప్రమాదం.. 10వ రోజూ సొరంగంలోనే…

Nov 21,2023 | 21:52

తొలిసారిగా బయటకొచ్చిన కార్మికుల విజువల్స్‌ మంగళవారం కూడా కొనసాగిన డ్రిల్లింగ్‌ పనులు రిపోర్టింగ్‌ సమయంలో మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హితవు…

సమస్యలపై నిర్లక్ష్యం తగదు

Nov 20,2023 | 21:52

హామీలు అమలు చేయాల్సిందే పలు జిల్లాల్లో మున్సిపల్‌ కార్మికుల నిరసన దీక్షలు, ర్యాలీ, ధర్నా ప్రజాశక్తి- యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు…

ఎస్‌ఎస్‌ ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Nov 20,2023 | 21:49

ప్రజాశక్తి – ఆదోని రూరల్‌ : సమ్మర్‌ స్టోరేజ్‌ (ఎస్‌ఎస్‌) ట్యాంకులో నీరు తాగేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందారు. ఈ…

మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?

Nov 20,2023 | 21:45

తమిళనాడు గవర్నర్‌ రవికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు…

విద్యుత్‌ను ప్రయివేటీకరించొద్దని ధర్నా

Nov 20,2023 | 21:35

ప్రజాశక్తి-విజయవాడ : విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరణ చేసేందుకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజరు కుమార్‌ ప్రభుత్వాన్ని…

పంటలపై ఏనుగుల దాడి

Nov 20,2023 | 21:26

ప్రజాశక్తి- వికోట (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా వికోట మండలంలోని నాగిరెడ్డిపల్లి, రామకుప్పం మండల పరిధిలోని ననియాల, నారాయణపురం తాండా గ్రామ అటవీ శివార్లలోని పంటలను…