ఈనెల 24న జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్.. సుప్రీంకోర్టులో ఈ నెల 24న (శుక్రవారం) విచారణకు రానుంది. అక్రమాస్తుల…
ఢిల్లీ: సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్.. సుప్రీంకోర్టులో ఈ నెల 24న (శుక్రవారం) విచారణకు రానుంది. అక్రమాస్తుల…
చౌటుప్పల్: కాంగ్రెస్కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన…
ప్రజాశక్తి-విశాఖ : రాజ్యాంగం కల్పించిన దళిత హక్కుల రక్షణ – సామాజిక న్యాయం కోసం రాష్ట్ర సదస్సు విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ…
మంథని :మంథని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా.. బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసులపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.…
ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు తిరుచ్చికి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 17,00,000/-…
విశాఖ : గత మూడు రోజుల క్రితం ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని, బోట్లపై ఆధారపడి జీవిస్తున్న కలాసీలకు,…
అమరావతి : ఇసుక స్కాం కేసుకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసులో.. టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో బుధవారం విచారణ…
వాషింగ్టన్:అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న చిన్న విమానం ఒకటి సడెన్గా కూలిపోయింది. ప్లానోలోని ఓ షాపింగ్ సెంటర్ పార్కింగ్లో పడింది. దీంతో…
నరసరావుపేట (పల్నాడు జిల్లా) : నరసరావుపేట ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబును చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇటీవల అమెరికా వెళ్లేందుకు…