వార్తలు

  • Home
  • నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై కేసు

వార్తలు

నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై కేసు

Nov 22,2023 | 13:01

హైదరాబాద్‌ : సినీ నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీరాంగోపి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌…

ఆబ్సెంట్‌ వేసిన టాప్‌ ఇన్‌స్పెక్టర్‌ : వర్కర్ల ఆగ్రహం

Nov 22,2023 | 12:52

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ వాల్వు ఆపరేటర్‌ గోపాల్‌ రెడ్డి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి…

స్కూల్‌ పిల్లల ఆటోకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

Nov 22,2023 | 12:43

విశాఖ : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం విశాఖలోని మధురవాడ, నగరంపాలెం రోడ్డులో స్కూల్‌ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ…

విద్యార్థికి నిప్పంటించిన సహ విద్యార్థులు

Nov 22,2023 | 12:29

తిరుపతి : తిరుపతి టిటిడి చెవిటి మూగ పాఠశాలలోని ఓ విద్యార్థికి సహ విద్యార్థులు నిప్పంటించిన ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. బదిరుల పాఠశాలలోని…

ఇజ్రాయెల్‌, హమాస్‌ నాలుగు రోజులు పాటు విరామం

Nov 22,2023 | 12:24

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించాయి. బందీల విడుదల కోసం ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ కోసం కొంతకాలంగా అంతర్జాతీయ సమాజం చేస్తున్న…

ఫిషింగ్‌ హార్బర్‌లోని బాధిత మత్స్యకారులను కలిసిన సిపిఎం నేతలు

Nov 22,2023 | 12:22

విశాఖ : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన మత్స్యకారులను సిపిఎం నేతలు బుధవారం కలిశారు. మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం…

స్కూల్‌ పిల్లల ఆటోకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

Nov 22,2023 | 12:21

విశాఖ : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం విశాఖలోని మధురవాడ, నగరంపాలెం రోడ్డులో స్కూల్‌ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ…

ఆటోను ఢీకొట్టిన లారీ : 8మంది పిల్లలకు గాయాలు : ఒకరి పరిస్థితి విషమం

Nov 22,2023 | 12:19

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 8మంది పిల్లలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన…

కాంగ్రెస్‌లో చేరిన సినీనటి దివ్యవాణి

Nov 22,2023 | 12:22

హైదరాబాద్‌: సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే.. దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో…